Posted on 2025-11-15 13:47:14
మోపాల్ మండలం లో దారుణం..షార్ట్ సర్క్యూట్ తో గృహ నివాసం దగ్ధం..
భారీగా ఆస్తి నష్టం
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:మోపాల్ మండలం సిర్పూర్ గ్రామంలో జంగం గణేష్ ఇంట్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. వివరాలు ఇలా ఉన్నాయి. ల్యాప్టాప్ ఛార్జింగ్ పెట్టినప్పుడు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ ఏర్పడి మంటలు వ్యాపించాయని మోపాల్ ఏఎస్సై పరమేశ్వర్ తెలిపారు. ఈ ప్రమాదంలో వ్యక్తిగత డాక్యుమెంట్లు, ఏసీ, ఫర్నీచర్, దుస్తులు వంటి విలువైన వస్తువులు కాలిపోయాయి. సుమారు 2.56 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా. ప్రాణనష్టం జరగలేదు. స్థానికుల సహాయంతో మంటలను అదుపులోకి తెచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు
Posted On 2026-07-07 17:47:19
Readmore >
ప్రియుడు కోసం మెడపై నుంచి తోసేసి చావకపోతే.. హార్పిక్ ఎక్కించి భర్తను చంపేసిన భార్య
Posted On 2026-07-07 17:34:52
Readmore >
ఆల్ ఇండియా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ఆల్కలాంబ ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ
Posted On 2026-07-07 17:33:47
Readmore >
తల్లిదండ్రులను కోల్పోయిన 42 మంది చిన్నారులకు జీతాన్ని అందజేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
Posted On 2026-07-05 19:39:21
Readmore >