Posted on 2025-11-15 17:33:35
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:మధ్యాహ్న భోజన పథకం కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సీ ఎం రేవంత్ రెడ్డి కి పోస్ట్ కార్డులను శనివారం పంపారు. మధ్యాహ్న భోజన జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిజామాబాద్ లోని గంజ్ కమాన్ కూరగాయల మార్కెట్లో పోస్ట్ బాక్స్ దగ్గర పోస్ట్ కార్డు ఉద్యమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మధ్యాహ్న భోజన కమిటీ జిల్లా అధ్యక్షురాలు సాయమ్మ, సభ్యులు శారద, లావణ్య, సాయమ్మ, లక్ష్మి, సబిత, రూప పాల్గొన్నారు.
జూదం జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది – అక్రమ పేకాటపై పోలీసుల ఉక్కుపాదం
Posted On 2026-04-21 19:56:02
Readmore >
జనగణన 2027 – స్వీయ ఎన్యూమరేషన్ లో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనండి
Posted On 2026-04-21 19:53:11
Readmore >
సంతలో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి బీజేపీ నాయకులు తంబళ్ల రవి డిమాండ్
Posted On 2026-04-21 18:31:56
Readmore >
బాధ్యతాయుతంగా జనగణన పూర్తి చేయాలి : సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-04-21 17:08:06
Readmore >
హాష్ ఆయిల్ స్మగ్లింగ్కు పాల్పడుతున్న అంతర్ రాష్ట్ర ముఠా అరెస్టు...కోట్ల విలువ గల హషీష్ ఆయిల్ స్వాధీనం
Posted On 2026-04-21 16:28:14
Readmore >