| Daily భారత్
Logo




తమ సమస్యలు పరిష్కరించాలని సీఎం రేవంత్ రెడ్డికి పోస్టు కార్డులను పోస్ట్ చేసిన మధ్యాహ్న భోజన జిల్లా కమిటీ నిర్వాహకులు

News

Posted on 2025-11-15 13:03:35

Share: Share


తమ సమస్యలు పరిష్కరించాలని సీఎం రేవంత్ రెడ్డికి పోస్టు కార్డులను పోస్ట్ చేసిన మధ్యాహ్న భోజన జిల్లా కమిటీ నిర్వాహకులు

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:మధ్యాహ్న భోజన పథకం కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సీ ఎం రేవంత్ రెడ్డి కి పోస్ట్ కార్డులను శనివారం పంపారు. మధ్యాహ్న భోజన జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిజామాబాద్ లోని గంజ్ కమాన్ కూరగాయల మార్కెట్లో పోస్ట్ బాక్స్ దగ్గర పోస్ట్ కార్డు ఉద్యమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మధ్యాహ్న భోజన కమిటీ జిల్లా అధ్యక్షురాలు సాయమ్మ, సభ్యులు శారద, లావణ్య, సాయమ్మ, లక్ష్మి, సబిత, రూప పాల్గొన్నారు.

Image 1

రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు

Posted On 2026-07-07 14:17:19

Readmore >
Image 1

పేలుళ్ల కేసులో గుజరాత్ హైకోర్టు సంచలన తీర్పు

Posted On 2026-07-07 14:05:48

Readmore >
Image 1

ప్రియుడు కోసం మెడపై నుంచి తోసేసి చావకపోతే.. హార్పిక్‌ ఎక్కించి భర్తను చంపేసిన భార్య

Posted On 2026-07-07 14:04:52

Readmore >
Image 1

ఆల్ ఇండియా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ఆల్కలాంబ ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం ఇందుప్రియ

Posted On 2026-07-07 14:03:47

Readmore >
Image 1

ప్రభుత్వ పాఠశాలలకే పిల్లలను పంపిద్దాం

Posted On 2026-07-07 08:21:25

Readmore >
Image 1

ఇంటి వద్దే పాత సోఫాలు, ఫర్నిచర్, పరుపుల సేకరణ

Posted On 2026-07-06 18:24:53

Readmore >
Image 1

ప్రియుడి కోసం భర్తను హత్య చేసిన భార్య

Posted On 2026-07-06 04:34:19

Readmore >
Image 1

తల్లిదండ్రులను కోల్పోయిన 42 మంది చిన్నారులకు జీతాన్ని అందజేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

Posted On 2026-07-05 16:09:21

Readmore >
Image 1

కాంగ్రెస్ పార్టీలోకి భారీ చేరికలు

Posted On 2026-07-05 16:02:47

Readmore >
Image 1

ఇంటింటా ఎన్యూమరేషన్ ఫారాలను అందించిన వార్డ్ కౌన్సిలర్

Posted On 2026-07-05 16:00:41

Readmore >