Posted on 2025-11-15 18:04:26
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమీకృత భవన కార్యాలయానికి వచ్చిన తెలంగాణ రాష్ట్ర సంక్షేమ పథకాల ప్రభుత్వ సలహాదారులు పొద్దుటూరి సుదర్శన్ రెడ్డిని, టీఎన్జీవోస్ పక్షాన మర్యాదపూర్వకంగా కలిసి, శాలువాతో ఘనంగా సన్మానించి, పూల బొకే అందజేసి, ప్రభుత్వ సలహాదారులుగా పదవి బాధ్యతలు చేపట్టిన శుభ సందర్భంగా టీఎన్జీవోఎస్ ఎంప్లాయిస్ జేఏసీ జిల్లా చైర్మన్, టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు నాశెట్టి సుమన్ కుమార్, జిల్లా కార్యదర్శి నేతికుంట శేఖర్, లు శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా సహాధ్యక్షులు చిట్టి నారాయణరెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు శివకుమార్, సంయుక్త కార్యదర్శి జాఫర్ హుస్సేన్, అర్బన్ యూనిట్ అధ్యక్ష కార్యదర్శులు జాకీర్ హుస్సేన్, మారుతి, జిల్లా కార్యవర్గ సభ్యులు ప్రకాష్, స్వామి, శ్రీవేణి, టిఎన్జీవో సలహాదారులు వనమాల సుధాకర్ గ వివిధ శాఖల మహిళా ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.
జూదం జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది – అక్రమ పేకాటపై పోలీసుల ఉక్కుపాదం
Posted On 2026-04-21 19:56:02
Readmore >
జనగణన 2027 – స్వీయ ఎన్యూమరేషన్ లో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనండి
Posted On 2026-04-21 19:53:11
Readmore >
సంతలో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి బీజేపీ నాయకులు తంబళ్ల రవి డిమాండ్
Posted On 2026-04-21 18:31:56
Readmore >
బాధ్యతాయుతంగా జనగణన పూర్తి చేయాలి : సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-04-21 17:08:06
Readmore >
హాష్ ఆయిల్ స్మగ్లింగ్కు పాల్పడుతున్న అంతర్ రాష్ట్ర ముఠా అరెస్టు...కోట్ల విలువ గల హషీష్ ఆయిల్ స్వాధీనం
Posted On 2026-04-21 16:28:14
Readmore >