Posted on 2025-12-05 12:02:53
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా కేంద్రానికిచెందిన శ్రీనివాస్ అనే యువకుడు సేవ్ గర్ల్స్ నినాదంతో నిజామాబాద్ నుంచి ఢిల్లీకి సైకిల్ యాత్ర చేపట్టారు. 1450 కిలో మీటర్లు సైకిల్ యాత్ర చేస్తూ ఢిల్లీకి చేరిన శ్రీనివాస్ పేర్కొన్నారు. బ్రూణ హత్యలు అరికట్టాలని, సేవ్ గర్ల్స్ పేరుతో ప్రత్యేక శాఖను ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ప్రధాని మోదీని కలవడానికి ఢిల్లీ వచ్చినట్లు తెలిపారు. ఢిల్లీ చేరుకోవడానికి 22 రోజులు పట్టిందన్నారు.
డీ అడిక్షన్, కౌన్సెలింగ్ కేంద్రాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితే
Posted On 2026-04-11 22:48:59
Readmore >
జిల్లా పోలీస్ కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు
Posted On 2026-04-11 19:50:42
Readmore >
జంగంపల్లి గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు
Posted On 2026-04-11 19:48:36
Readmore >
ప్రజా పాలన - ప్రగతి ప్రణాళికలో భాగంగా జిల్లా ఆసుపత్రిలో ‘డి-అడిక్షన్’ సేవలు - ప్రారంభించిన జిల్లా ఎస్పీ
Posted On 2026-04-11 19:47:25
Readmore >
శ్రీనిధి డిగ్రీ అండ్ పీజీ కాలేజీ మరియు మంజీరా డిగ్రీ అండ్ పీజీ కాలేజీ వార్షికోత్సవం
Posted On 2026-04-11 19:43:57
Readmore >
ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన బీజేపీ నాయుకులు తంబళ్ల రవి
Posted On 2026-04-11 17:12:24
Readmore >