Posted on 2025-12-09 11:22:22
లీఫ్స్ సంస్థ అధ్యక్షులు భూమి సునీల్ పుస్తకం - అందరికీ ఉచితంగా అందుబాటులో
డైలీ భారత్ న్యూస్, రంగారెడ్డి జిల్లా: రిజిష్టర్ కాని దస్తావేజు(సాదా బైనామా)ల ద్వారా గ్రామీణ ప్రాంతంలో కొనుగోలు చేసిన వ్యవసాయ భూముల క్రమబద్దీకరణకు మరో అవకాశం కల్పిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉత్తర్వులు.సాదా బైనామాల క్రమబద్ధీకరణకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం మరోసారి గడువు పొడిగించింది. 15-06-2024 వరకు సాదా బైనామా ద్వారా కొనుగోలు చేసిన వ్యవసాయ భూముల క్రమబద్ధీకరణ కోసం 31-12-2027 వరకు ధరఖాస్తు చేసుకునే అవకాశం. చిన్న సన్నకారు రైతులకు రిజిస్ట్రేషన్ ఫీజు నుండి మినహాయింపు.ప్రభుత్వం క్రమబద్దీకారణకు గడువు ఇచ్చిన ప్రతిసారీ సమాచారంలేక లేదా అవగాహనలేక ఎక్కువమంది ధరఖాస్తు చేసుకోలేక పోతున్నారు. ఇది దృష్టిలో ఉంచుకొని, ప్రజలలో అవగాహన పెంచడానికి, రెవిన్యూ అధికారులకు, ఈ అంశంపై పనిచేస్తున్న అందరికి ఉపయుక్తంగా ఉండడం కోసం ఈ పుస్తకాన్ని రూపొందించాం.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక కాంట్రాక్టులపై తుడుం దెబ్బ ఆందోళన
Posted On 2026-06-13 11:35:06
Readmore >
కాసులకు కక్కుర్తితో అక్రమ కరెంట్ కలెక్షన్స్ ఇస్తున్న అధికారులు
Posted On 2026-06-13 11:33:30
Readmore >
కాంగ్రెస్ పార్టీని వీడి బిఆర్ఎస్ పార్టీలోకి చేరికల గురించి చర్చలు జరిపిన జూలూరుపాడు మండల పాపకొల్లు గ్రామనికి చెందిన కాంగ్రెస్ యువజన నాయకులు
Posted On 2026-06-13 11:31:24
Readmore >
తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గంలో మీడియా కమిటీ కార్యదర్శిగా దన్నారపు రాజలింగం నియామకం
Posted On 2026-06-13 11:26:02
Readmore >
రైతుల పొలాలకు చేరాల్సిన చెరువు మట్టి రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలింపు?
Posted On 2026-06-13 11:25:04
Readmore >
బాల కార్మికులను గుర్తిస్తే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలి
Posted On 2026-06-12 22:38:10
Readmore >
పాఠశాల పునఃప్రారంభానికి ముందే అన్ని సౌకర్యాలు సిద్ధంగా ఉండాలి : అదనపు కలెక్టర్ డా. అశ్వని తానాజీ వాకడే
Posted On 2026-06-12 21:45:03
Readmore >