Posted on 2025-12-10 02:07:12
భారత్ ఫ్యూచర్ సిటీ ప్రాంగణంలో...
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం
ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025
డైలీ భారత్ న్యూస్, రంగారెడ్డి జిల్లా: తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి
అట్టడుగు వర్గాలు,పేదల అభ్యున్నతినే ముఖ్య ఉద్దేశంగా ‘తెలంగాణ రైజింగ్ 2047’ విజన్ డాక్యుమెంట్ రూపొందించామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రజలు ఆశించిన స్వేచ్ఛ,సామాజిక న్యాయం,సమాన అవకాశాలు అందిస్తూనే,2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్లు, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణను తీర్చిదిద్దడం ఈ విజన్ డాక్యుమెంట్ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.
భారత్ ఫ్యూచర్ సిటీలో జరిగిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 ముగింపు కార్యక్రమంలో ‘తెలంగాణ రైజింగ్ 2047’ విజన్ డాక్యుమెంట్ను ఆవిష్కరించి ప్రజలకు అంకితం చేశారు.ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, విజన్ డాక్యుమెంట్ ఉద్దేశాలు మరియు లక్ష్యాలను వివరించారు.
కామారెడ్డి జిల్లాలో సిసిఎస్ పోలీసుల మెరుపు దాడి : అక్రమ జూదం ఆడుతున్న నలుగురి అరెస్ట్
Posted On 2026-04-09 15:19:40
Readmore >
చిన్నారుల అసాధారణ ప్రతిభ : భగవద్గీత పఠనంలో "ఎలైట్ వరల్డ్ రికార్డ్" సాధించిన అన్నదమ్ములు
Posted On 2026-04-09 14:11:13
Readmore >
యూనిఫాం, అవినీతి రెండూ కలిసి ఉండలేవు... డైరెక్టర్ జనరల్ అఫ్ పోలీస్ బి. శివధర్ రెడ్డి
Posted On 2026-04-09 06:18:50
Readmore >