Posted on 2025-12-14 12:49:13
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:పంచాయతీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా నిజామాబాద్ జిల్లాలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. డిచ్పల్లి మండలం ధర్మారంలో ఓ అభ్యర్థి పోలింగ్ కేంద్రంలోకి వచ్చి ప్రచారం చేస్తున్నారంటూ ప్రత్యర్థి వర్గం ఆందోళనకు దిగింది. పోలింగ్ కేంద్రంలో బైఠాయించి నిరసన తెలిపారు. పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఆందోళన చేసిన వారిని బయటకు పంపించి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.
జూదం జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది : జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్
Posted On 2026-04-12 18:47:01
Readmore >
కామారెడ్డి పట్టణంలోని వీఆర్కే ఇంటర్ విద్యార్థులు తమ ప్రతిభతో ఉత్తమ ఫలితాలు సాధించారు
Posted On 2026-04-12 18:45:08
Readmore >
భార్యను కాపురానికి పంపడం లేదని.. అత్తను కరెంట్ షాక్ తో చంపడానికి ప్రయత్నించిన అల్లుడు
Posted On 2026-04-12 13:50:08
Readmore >
ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశాన్ని ప్రారంభించిన జంగంపల్లి సర్పంచ్ శ్రీ వాణి వాసు
Posted On 2026-04-12 12:39:23
Readmore >
పేదింటి పెళ్లికూతురికి పుస్తే మట్టలు అందచేసిన TPCC రాష్ట జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
Posted On 2026-04-12 11:41:31
Readmore >
డీ అడిక్షన్, కౌన్సెలింగ్ కేంద్రాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితే
Posted On 2026-04-11 22:48:59
Readmore >