| Daily భారత్
Logo




కామారెడ్డి జిల్లా పొతంగల్ ఖుర్ద్ గ్రామంలో సర్పంచ్ ఎన్నికలలో వినూత్న తీర్పు ఇచ్చిన ఓటర్లు

News

Posted on 2025-12-14 20:40:04

Share: Share


కామారెడ్డి జిల్లా పొతంగల్ ఖుర్ద్ గ్రామంలో సర్పంచ్ ఎన్నికలలో వినూత్న తీర్పు ఇచ్చిన ఓటర్లు

కేవలం ఒక్క ఓటుతో గెలిచిన స్వతంత్ర అభ్యర్థి బేస్త సంతోష్

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:కామారెడ్డి జిల్లా గాంధారి మండలం పొతంగల్ ఖుర్ద్ గ్రామంలో పంచాయతీ ఎన్నిక కౌంటింగ్లో ఉత్కంఠ నెలకొంది. స్వతంత్ర అభ్యర్థి బెస్త సంతోష్ ప్రత్యర్థిపై ఒక్క ఓటు తేడాతో గెలుపొందారు. ఒక్క ఓటుతో గెలుపు ఓటములు సాధ్యమని సాధ్యం చేసి చూపించారు ఇండిపెండెంట్ సర్పంచి అభ్యర్థి సంతోష్. ఆయన కు 278 ఓట్లు రాగా.. అతని సమీప ప్రత్యర్థికి 277 ఓట్లు వచ్చాయి. దీంతో గ్రామంలో అతని మద్ధతుదారులు సంబరాలు జరుపుకున్నారు.

Image 1

ప్రియుడి కోసం భర్తను హత్య చేసిన భార్య

Posted On 2026-07-06 08:04:19

Readmore >
Image 1

తల్లిదండ్రులను కోల్పోయిన 42 మంది చిన్నారులకు జీతాన్ని అందజేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

Posted On 2026-07-05 19:39:21

Readmore >
Image 1

కాంగ్రెస్ పార్టీలోకి భారీ చేరికలు

Posted On 2026-07-05 19:32:47

Readmore >
Image 1

ఇంటింటా ఎన్యూమరేషన్ ఫారాలను అందించిన వార్డ్ కౌన్సిలర్

Posted On 2026-07-05 19:30:41

Readmore >
Image 1

కాలినడక ద్వారా తిరుమలకు చేరిన 116 ఏళ్ల వృద్ధురాలు

Posted On 2026-07-05 17:09:50

Readmore >
Image 1

ఒవైసీ కాలేజ్ నిర్మాణాలపై తెలంగాణ హైకోర్టు సీరియస్!!

Posted On 2026-07-05 17:08:44

Readmore >
Image 1

ఏలూరు జిల్లాలో విషాదం... రైలు ఢీకొని నలుగురి మృతి

Posted On 2026-07-05 11:44:43

Readmore >
Image 1

సకల సౌకర్యాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు...

Posted On 2026-07-04 16:57:14

Readmore >
Image 1

ఆహార కల్తీపై హెచ్‌-ఫాస్ట్‌ ఉక్కుపాదం!

Posted On 2026-07-04 15:07:29

Readmore >
Image 1

అడవి జంతువుల వల్ల పంట నష్టాన్ని PMFBY పరిధిలోకి తీసుకురావాలి : కవయిత్రి మంజుల పత్తిపాటి

Posted On 2026-07-04 14:03:34

Readmore >