Posted on 2025-12-14 20:40:04
కేవలం ఒక్క ఓటుతో గెలిచిన స్వతంత్ర అభ్యర్థి బేస్త సంతోష్
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:కామారెడ్డి జిల్లా గాంధారి మండలం పొతంగల్ ఖుర్ద్ గ్రామంలో పంచాయతీ ఎన్నిక కౌంటింగ్లో ఉత్కంఠ నెలకొంది. స్వతంత్ర అభ్యర్థి బెస్త సంతోష్ ప్రత్యర్థిపై ఒక్క ఓటు తేడాతో గెలుపొందారు. ఒక్క ఓటుతో గెలుపు ఓటములు సాధ్యమని సాధ్యం చేసి చూపించారు ఇండిపెండెంట్ సర్పంచి అభ్యర్థి సంతోష్. ఆయన కు 278 ఓట్లు రాగా.. అతని సమీప ప్రత్యర్థికి 277 ఓట్లు వచ్చాయి. దీంతో గ్రామంలో అతని మద్ధతుదారులు సంబరాలు జరుపుకున్నారు.
రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి ని మర్యాదపూర్వకంగా కలిసిన జిల్లా కలెక్టర్ అంకిత్ IAS
Posted On 2026-04-13 22:31:22
Readmore >
ట్రాఫిక్ రూల్స్ పై ప్రతి ఒక్కరు అవగాహన పెంచుకోవాలి : జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా
Posted On 2026-04-13 21:33:35
Readmore >
నిషేధిత ఆల్ప్రాజోలామ్ అక్రమ రవాణా భగ్నం – 101 గ్రాముల స్వాధీనం
Posted On 2026-04-13 20:40:46
Readmore >
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలు సమాజంలో ప్రతి ఒక్కరికీ మార్గదర్శకం కావాలి : దోర్నాల ప్రవీణ్ కుమార్
Posted On 2026-04-13 20:38:38
Readmore >
రోడ్డు భద్రత – సురక్షితమైన ప్రయాణం ప్రతి ఒక్కరి బాధ్యత : డిఎస్పీ నాగేంద్రచారి
Posted On 2026-04-13 19:58:53
Readmore >