Posted on 2025-12-20 20:10:27
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:నిజామాబాద్ జిల్లాలో జరిగిన అబాకస్ పోటీల్లో నగరానికి చెందిన మల్కాపురం వైశ్విన్ జిల్లా ఫస్ట్ ర్యాంకు సాధించాడు. ఈ పోటీల్లో జిల్లాలోని 16 ప్రైవేటు స్కూల్స్ విద్యార్థులు పోటీ పడగా టైం కిడ్స్ స్కూల్ విద్యార్థులు కూడా ఇందులో పాల్గొన్నారు. టైం కిడ్స్ లో 6 వ తరగతి చదువుతున్న వైశ్వీన్ జిల్లాలోనే మొదటి స్థానం లో నిలిచాడు. దీంతో జిల్లాలోని ప్రైవేటు స్కూల్స్, టైం కిడ్స్ యాజమాన్యం అభినందనలు తెలిపారు. ఇక అబాకస్ డిస్ట్రిక్ట్ లెవల్ పోటీలు నిర్వహించిన కాంపిటీషన్ ఒక అబాకస్ లోని ఒక ప్రాబ్లం నీ 5 నిమిషాలు సమయం ఇస్తే 3.54 సెకండ్స్ లో పూర్తి చేశాడు. దీంతో విశ్వం ఎడ్యుటెక్ వారు ఆ విద్యార్థికి ప్రశంస పత్రం తోపాటు మొదటి బహుమతి శిల్డ్ ను అందజేశారు.
జూదం జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది : జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్
Posted On 2026-04-12 18:47:01
Readmore >
కామారెడ్డి పట్టణంలోని వీఆర్కే ఇంటర్ విద్యార్థులు తమ ప్రతిభతో ఉత్తమ ఫలితాలు సాధించారు
Posted On 2026-04-12 18:45:08
Readmore >
భార్యను కాపురానికి పంపడం లేదని.. అత్తను కరెంట్ షాక్ తో చంపడానికి ప్రయత్నించిన అల్లుడు
Posted On 2026-04-12 13:50:08
Readmore >
ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశాన్ని ప్రారంభించిన జంగంపల్లి సర్పంచ్ శ్రీ వాణి వాసు
Posted On 2026-04-12 12:39:23
Readmore >
పేదింటి పెళ్లికూతురికి పుస్తే మట్టలు అందచేసిన TPCC రాష్ట జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
Posted On 2026-04-12 11:41:31
Readmore >
డీ అడిక్షన్, కౌన్సెలింగ్ కేంద్రాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితే
Posted On 2026-04-11 22:48:59
Readmore >