Posted on 2025-12-22 17:42:39
డైలీ భారత్ న్యూస్, చంద్రంపేట:రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల అర్బన్ చంద్రంపేట ఉన్నత పాఠశాలలో జాతీయ గణిత దినోత్సవం సందర్భంగా శ్రీనివాస్ రామానుజన్ జయంతి వేడుకలను పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పద్మ మరియు గణిత ఉపాధ్యాయుడు కొండికొప్పుల రవి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు..ముందుగా రామానుజన్ ఫోటోకి దండ వేసి నివాళులు అర్పించారు..అనంతరం విద్యార్థులకు క్విజ్ పోటీలను నిర్వహించి గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను అందించారు.. ఈ సందర్భంగా రామానుజన్ గారు గణితానికి అందించిన సేవలను ఉపాధ్యాయులు కొనియాడారు.. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం రవి,మధుసూదన్, ముంజ రమ,మిరియం, లత, త్రివేణి విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు
జూదం జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది – అక్రమ పేకాటపై పోలీసుల ఉక్కుపాదం
Posted On 2026-04-21 19:56:02
Readmore >
జనగణన 2027 – స్వీయ ఎన్యూమరేషన్ లో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనండి
Posted On 2026-04-21 19:53:11
Readmore >
సంతలో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి బీజేపీ నాయకులు తంబళ్ల రవి డిమాండ్
Posted On 2026-04-21 18:31:56
Readmore >
బాధ్యతాయుతంగా జనగణన పూర్తి చేయాలి : సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-04-21 17:08:06
Readmore >
హాష్ ఆయిల్ స్మగ్లింగ్కు పాల్పడుతున్న అంతర్ రాష్ట్ర ముఠా అరెస్టు...కోట్ల విలువ గల హషీష్ ఆయిల్ స్వాధీనం
Posted On 2026-04-21 16:28:14
Readmore >