Posted on 2025-12-22 17:42:39
డైలీ భారత్ న్యూస్, చంద్రంపేట:రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల అర్బన్ చంద్రంపేట ఉన్నత పాఠశాలలో జాతీయ గణిత దినోత్సవం సందర్భంగా శ్రీనివాస్ రామానుజన్ జయంతి వేడుకలను పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పద్మ మరియు గణిత ఉపాధ్యాయుడు కొండికొప్పుల రవి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు..ముందుగా రామానుజన్ ఫోటోకి దండ వేసి నివాళులు అర్పించారు..అనంతరం విద్యార్థులకు క్విజ్ పోటీలను నిర్వహించి గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను అందించారు.. ఈ సందర్భంగా రామానుజన్ గారు గణితానికి అందించిన సేవలను ఉపాధ్యాయులు కొనియాడారు.. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం రవి,మధుసూదన్, ముంజ రమ,మిరియం, లత, త్రివేణి విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు
కేటీఆర్ సహా పలువురు ప్రముఖుల శుభాకాంక్షల మధ్య గంపా గృహప్రవేశం
Posted On 2026-06-24 12:21:19
Readmore >
కోట్ల ఆస్తులతో దొరికిన ఎక్సైజ్ అధికారి మల్లారెడ్డి... లాకర్లు తెరిస్తే ఇంకెన్ని బయటపడతాయో?
Posted On 2026-06-23 21:51:35
Readmore >
గట్టు శ్రావణ సంధ్య అజయ్ కుమార్ ల పెళ్లిరోజు సందర్భంగా అన్న ప్రసాద వితరణ కార్యక్రమం
Posted On 2026-06-23 21:06:00
Readmore >
వర్షాకాలంలో పరిశుభ్రత పాటించని హోటళ్లు, రెస్టారెంట్లపై కఠిన చర్యలు
Posted On 2026-06-23 21:04:41
Readmore >
అంతర్జాతీయ ప్రమాణాలతో తెలంగాణ ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు
Posted On 2026-06-23 17:05:00
Readmore >
ప్రతి విద్యార్థి పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి : కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-06-23 17:03:43
Readmore >