Posted on 2025-12-22 17:48:59
డైలీ భారత్ న్యూస్, దమ్మపేట: నేడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల దమ్మన్నపేట యందు గణిత దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది అని పాఠశాల ఇన్చార్జి ప్రధాన ఉపాధ్యాయులు బోయన్న గారి నారాయణ తెలియజేశారు రామానుజన్ పుట్టినరోజు సందర్భంగా మనం గణిత దినోత్సవాన్ని నిర్వహించుకోవడం ఆనవాయితీ ఈ సందర్భంగా ముందుగా రామానుజన్ చిత్రపటానికి పూలమాలవేసి మ్యాథ్స్ ఫెయిర్ నిర్వహించడం జరిగిందని తెలియజేశారు. అదేవిధంగా గణితంలో ఆటలు రంగవల్లిక నిర్వహించి ప్రథమ ద్వితీయ బహుమతులు వారికి అందించడం జరిగింది ఈ సందర్భంగా గణిత ఉపాధ్యాయులు మారేపల్లి రాజు ను ఘనంగా సన్మానించడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో ఉపాధ్యాయులు తాడూరి సంపత్ కుమార్ గుడికారి కొమురయ్య శనిగరం నారాయణ మరియు విద్యార్థులు పాల్గొన్నారు
జూదం జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది – అక్రమ పేకాటపై పోలీసుల ఉక్కుపాదం
Posted On 2026-04-21 19:56:02
Readmore >
జనగణన 2027 – స్వీయ ఎన్యూమరేషన్ లో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనండి
Posted On 2026-04-21 19:53:11
Readmore >
సంతలో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి బీజేపీ నాయకులు తంబళ్ల రవి డిమాండ్
Posted On 2026-04-21 18:31:56
Readmore >
బాధ్యతాయుతంగా జనగణన పూర్తి చేయాలి : సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-04-21 17:08:06
Readmore >
హాష్ ఆయిల్ స్మగ్లింగ్కు పాల్పడుతున్న అంతర్ రాష్ట్ర ముఠా అరెస్టు...కోట్ల విలువ గల హషీష్ ఆయిల్ స్వాధీనం
Posted On 2026-04-21 16:28:14
Readmore >