Posted on 2025-12-22 17:48:59
డైలీ భారత్ న్యూస్, దమ్మపేట: నేడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల దమ్మన్నపేట యందు గణిత దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది అని పాఠశాల ఇన్చార్జి ప్రధాన ఉపాధ్యాయులు బోయన్న గారి నారాయణ తెలియజేశారు రామానుజన్ పుట్టినరోజు సందర్భంగా మనం గణిత దినోత్సవాన్ని నిర్వహించుకోవడం ఆనవాయితీ ఈ సందర్భంగా ముందుగా రామానుజన్ చిత్రపటానికి పూలమాలవేసి మ్యాథ్స్ ఫెయిర్ నిర్వహించడం జరిగిందని తెలియజేశారు. అదేవిధంగా గణితంలో ఆటలు రంగవల్లిక నిర్వహించి ప్రథమ ద్వితీయ బహుమతులు వారికి అందించడం జరిగింది ఈ సందర్భంగా గణిత ఉపాధ్యాయులు మారేపల్లి రాజు ను ఘనంగా సన్మానించడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో ఉపాధ్యాయులు తాడూరి సంపత్ కుమార్ గుడికారి కొమురయ్య శనిగరం నారాయణ మరియు విద్యార్థులు పాల్గొన్నారు
కేటీఆర్ సహా పలువురు ప్రముఖుల శుభాకాంక్షల మధ్య గంపా గృహప్రవేశం
Posted On 2026-06-24 12:21:19
Readmore >
కోట్ల ఆస్తులతో దొరికిన ఎక్సైజ్ అధికారి మల్లారెడ్డి... లాకర్లు తెరిస్తే ఇంకెన్ని బయటపడతాయో?
Posted On 2026-06-23 21:51:35
Readmore >
గట్టు శ్రావణ సంధ్య అజయ్ కుమార్ ల పెళ్లిరోజు సందర్భంగా అన్న ప్రసాద వితరణ కార్యక్రమం
Posted On 2026-06-23 21:06:00
Readmore >
వర్షాకాలంలో పరిశుభ్రత పాటించని హోటళ్లు, రెస్టారెంట్లపై కఠిన చర్యలు
Posted On 2026-06-23 21:04:41
Readmore >
అంతర్జాతీయ ప్రమాణాలతో తెలంగాణ ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు
Posted On 2026-06-23 17:05:00
Readmore >
ప్రతి విద్యార్థి పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి : కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-06-23 17:03:43
Readmore >