Posted on 2025-12-23 08:45:10
డైలీ భారత్ న్యూస్, రంగారెడ్డి జిల్లా: షాబాద్ గ్రామ పంచాయతీ నూతన సర్పంచ్గా గుండాల అశోక్ ,ఉపసర్పంచ్గా దండు రాహుల్ గుప్తా అధికారికంగా పదవీ బాధ్యతలు చేపట్టారు. గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో నిర్వహించిన కార్యక్రమంలో సర్పంచ్తో పాటు వార్డు సభ్యులు బాధ్యతలు స్వీకరించారు. గ్రామ అభివృద్ధికి నిరంతరం శ్రమిస్తామని, ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలను పరిష్కరిస్తామని వారు హామీ ఇచ్చారు
జూదం జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది – అక్రమ పేకాటపై పోలీసుల ఉక్కుపాదం
Posted On 2026-04-21 19:56:02
Readmore >
జనగణన 2027 – స్వీయ ఎన్యూమరేషన్ లో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనండి
Posted On 2026-04-21 19:53:11
Readmore >
సంతలో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి బీజేపీ నాయకులు తంబళ్ల రవి డిమాండ్
Posted On 2026-04-21 18:31:56
Readmore >
బాధ్యతాయుతంగా జనగణన పూర్తి చేయాలి : సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-04-21 17:08:06
Readmore >
హాష్ ఆయిల్ స్మగ్లింగ్కు పాల్పడుతున్న అంతర్ రాష్ట్ర ముఠా అరెస్టు...కోట్ల విలువ గల హషీష్ ఆయిల్ స్వాధీనం
Posted On 2026-04-21 16:28:14
Readmore >