Posted on 2025-12-27 09:19:12
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: నిరుద్యోగులను ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో మోసం చేసిన స్వరూప, కుబేరడును అను ఇద్దరిని అరెస్టు చేసి శుక్రవారం సాయంత్రం కోర్టులో హాజరు పరిచినట్లు పోలీసులు 3 టౌన్ ఎస్సై హరిబాబు తెలిపారు. నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్లో ఒకటి, 3 టౌన్ పోలీస్ స్టేషన్లో మూడు, 4 టౌన్ పోలీస్ స్టేషన్లో రెండు కేసులు నమోదైనట్లు పోలీసులు వివరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టి ఇద్దరిని అరెస్టు చేశామన్నారు. ఇంకా ఎవరైనా బాధితులు ఉంటే సమీప పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేయాలన్నారు.
తెలంగాణ రాష్ట్రంలోని పోలీసు సిబ్బందికి "పుట్టినరోజు", "వివాహ వార్షికోత్సవం రోజు" లలో సెలవులు : డిజిపి బి. శివధర్ రెడ్డి
Posted On 2026-04-27 22:00:34
Readmore >
కుటుంబ కలహాల నేపథ్యంలో భార్య చేత భర్త హత్య – నిందితురాలు అరెస్ట్
Posted On 2026-04-27 21:45:44
Readmore >
జిల్లా పరిషత్ హైస్కూల్లో ఉపాధ్యాయుల కొరతపై ఇన్చార్జి డిఈఓ వినతి
Posted On 2026-04-27 19:27:31
Readmore >