Posted on 2025-12-27 09:19:12
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: నిరుద్యోగులను ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో మోసం చేసిన స్వరూప, కుబేరడును అను ఇద్దరిని అరెస్టు చేసి శుక్రవారం సాయంత్రం కోర్టులో హాజరు పరిచినట్లు పోలీసులు 3 టౌన్ ఎస్సై హరిబాబు తెలిపారు. నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్లో ఒకటి, 3 టౌన్ పోలీస్ స్టేషన్లో మూడు, 4 టౌన్ పోలీస్ స్టేషన్లో రెండు కేసులు నమోదైనట్లు పోలీసులు వివరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టి ఇద్దరిని అరెస్టు చేశామన్నారు. ఇంకా ఎవరైనా బాధితులు ఉంటే సమీప పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేయాలన్నారు.
ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో కామారెడ్డి జిల్లాను రాష్ట్రంలోనే నంబర్ 1గా ఉంచాలి : అడిషనల్ కలెక్టర్
Posted On 2026-06-15 19:19:40
Readmore >
సంచలనాత్మక హత్య కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు
Posted On 2026-06-15 16:21:06
Readmore >
కేదార్నాథ్ భక్తులకు శుభవార్త... 9 గంటల ప్రయాణం ఇక 36 నిమిషాల్లో!
Posted On 2026-06-15 13:22:45
Readmore >