Posted on 2025-12-27 18:48:48
డైలీ భారత్, మట్టపల్లి:డిసెంబర్ 30న జరగనున్న ముక్కోటి ఏకాదశి ఉత్సవాన్ని పురస్కరించుకొని శనివారం రాష్ట్ర భారీ నీటి పారుదల & సివిల్ సప్లై శాఖల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని హైదరాబాద్ లోని ఆయన నివాసంలో కలిసిన మట్టపల్లి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థాన అనువంశిక ధర్మకర్తలు చెన్నూరి మట్టపల్లి రావు, చెన్నూరి విజయ కుమార్, మట్టపల్లి గ్రామ కాంగ్రెస్ నాయకులు రామిశెట్టి అప్పారావులు భక్తిపూర్వకంగా ఆహ్వాన పత్రిక అందజేసి ముక్కోటి ఏకాదశి ఉత్సవాలకు హాజరు కావలసిందిగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ధర్మకర్తలు మాట్లాడుతూ ముక్కోటి ఏకాదశి ఉత్సవాలకు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం ముస్తాబు అవుతుందని ఉత్సవాలను ఘనంగా నిర్వహించడానికి ధర్మకర్త మండలి సభ్యులు,కార్య నిర్వాహక అధికారి,వేద పండితులు, అర్చకులు, సిబ్బంది కార్యాచరణలు సిద్ధం చేశారని తెలిపారు.ఈ కార్యక్రమంలో దేవ స్థానం ప్రధాన అర్చకులు తూమాటి శ్రీనివాస చార్యులు,అద్దెపల్లి ఫణి భూషణ చార్యులు తదితరులు పాల్గొన్నారు.
అశ్వారావుపేట 100 పడకల హాస్పిటల్ త్వరగా పూర్తి చేయాలి : బీజేపీ నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-06-13 20:32:49
Readmore >
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక కాంట్రాక్టులపై తుడుం దెబ్బ ఆందోళన
Posted On 2026-06-13 11:35:06
Readmore >
కాసులకు కక్కుర్తితో అక్రమ కరెంట్ కలెక్షన్స్ ఇస్తున్న అధికారులు
Posted On 2026-06-13 11:33:30
Readmore >
కాంగ్రెస్ పార్టీని వీడి బిఆర్ఎస్ పార్టీలోకి చేరికల గురించి చర్చలు జరిపిన జూలూరుపాడు మండల పాపకొల్లు గ్రామనికి చెందిన కాంగ్రెస్ యువజన నాయకులు
Posted On 2026-06-13 11:31:24
Readmore >
తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గంలో మీడియా కమిటీ కార్యదర్శిగా దన్నారపు రాజలింగం నియామకం
Posted On 2026-06-13 11:26:02
Readmore >
రైతుల పొలాలకు చేరాల్సిన చెరువు మట్టి రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలింపు?
Posted On 2026-06-13 11:25:04
Readmore >
బాల కార్మికులను గుర్తిస్తే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలి
Posted On 2026-06-12 22:38:10
Readmore >
పాఠశాల పునఃప్రారంభానికి ముందే అన్ని సౌకర్యాలు సిద్ధంగా ఉండాలి : అదనపు కలెక్టర్ డా. అశ్వని తానాజీ వాకడే
Posted On 2026-06-12 21:45:03
Readmore >