Posted on 2025-12-27 19:43:03
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: రంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్ పార్టీ యూత్ అధ్యక్షులు పట్నం అవినాష్ రెడ్డికి షాబాద్ గ్రామం వార్డు సభ్యులు మొహమ్మద్ మజిత్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.షాబాద్ కేంద్రంలోని ఆయన నివాసంలో శనివారం ఆయనను కలిసి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు.పట్నం అవినాష్ రెడ్డివసుదీర్ఘ రాజకీయ జీవితంలో ఉండాలని, ప్రజా సేవ చేయాలని ఆయన ఆకాంక్షించారు
కొత్తగూడెం రైల్వే స్టేషన్ నిర్మాణ పనులను తక్షణమే పూర్తి చేయాలి
Posted On 2026-04-28 22:51:46
Readmore >
మత్తుకు బానిసలై జీవితాలను చిత్తు చేసుకోవద్దు : కొత్తగూడెం డిఎస్పీ ఆదినారాయణ
Posted On 2026-04-28 22:34:17
Readmore >