Posted on 2025-12-28 13:13:09
నవీపేట్ పాలిటెక్నిక్ కళాశాలలో దారుణం... అనుమానాస్పదంగా విద్యార్థి ఆత్మహత్య
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:నవీపేట్ పాలిటెక్నిక్ కాలేజీలో చదువుతున్న విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన ఘటన చోటుచేసుకుంది. నవీపేట్ ఎస్ ఐ శ్రీకాంత్ వివరాల ప్రకారం.. మోపాల్ మండలం బాడ్సి గ్రామానికి చెందిన మేడ్చల్ సూర్య (18) హాస్టల్ గదిలో శనివారం సాయంత్రం ఉరేసుకొని మృతి చెందినట్లు గుర్తించారు. తోటి విద్యార్థుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణను చేపట్టారు.
కొత్తగూడెం రైల్వే స్టేషన్ నిర్మాణ పనులను తక్షణమే పూర్తి చేయాలి
Posted On 2026-04-28 22:51:46
Readmore >
మత్తుకు బానిసలై జీవితాలను చిత్తు చేసుకోవద్దు : కొత్తగూడెం డిఎస్పీ ఆదినారాయణ
Posted On 2026-04-28 22:34:17
Readmore >