Posted on 2026-01-08 15:21:46
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేటలో బీజేపీ నాయకులు ప్రెస్ మీట్ నిర్వహించారు,నియోజకవర్గ బీజేపీ నాయకులు తంబల్ల రవి మాట్లాడుతూ ఆదివాసీలు ఆరాధ్య దైవాలుగా భావించే మహా కుంభమేళా అయినటువంటి మేడారం శ్రీ సమ్మక్క శ్రీసారమ్మ తల్లుల జాతరకు మా ప్రాంతం అయినటువంటి అశ్వారావుపేట నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి మా ఆదివాసి బిడ్డలు దేవుళ్ళను దర్శించుకోవడానికి అధిక సంఖ్య లో జాతరకు వెలతారు అని,భక్తులు సౌకర్యర్ధాo తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ వారు అశ్వరావుపేట నియోజకవర్గం నుండి మేడారం జాతరకి ఉచిత బస్సులు ఏర్పాటు చేయాలని కోరుతున్నాం అని తెలిపారు,ఇ కార్యక్రమంలో తంబళ్ల రవి, మహిళ నాయకులు కారం రత్నకుమారి,ఆళ్ల సుజాత పాల్గొన్నారు.
కామారెడ్డి జిల్లాలో సిసిఎస్ పోలీసుల మెరుపు దాడి : అక్రమ జూదం ఆడుతున్న నలుగురి అరెస్ట్
Posted On 2026-04-09 15:19:40
Readmore >
చిన్నారుల అసాధారణ ప్రతిభ : భగవద్గీత పఠనంలో "ఎలైట్ వరల్డ్ రికార్డ్" సాధించిన అన్నదమ్ములు
Posted On 2026-04-09 14:11:13
Readmore >
యూనిఫాం, అవినీతి రెండూ కలిసి ఉండలేవు... డైరెక్టర్ జనరల్ అఫ్ పోలీస్ బి. శివధర్ రెడ్డి
Posted On 2026-04-09 06:18:50
Readmore >