Posted on 2026-01-12 14:18:31
డైలీ భారత్, హుజూర్ నగర్: జనసేన పార్టి అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాలతో ప్రధాన కార్యదర్శి రామ్ తాల్లూరి రాష్ట్ర ఇంచార్జ్ శంకర్ గౌడ్ మరియు ఉమ్మడి నల్గొండ జిల్లా ఇంచార్జ్ సతీష్ రెడ్డిల సూచనల మేరకు హుజూర్ నగర్ పట్టణంలోని కనకదుర్గ ఫంక్షన్ హల్ లో జనసేన పార్టి కార్యకర్తల సమావేశం నిర్వహించారు. 26వ వార్డ్ అధ్యక్షులు తోట మహేష్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో జనసేన పార్టీ నాయకులు గాజనబోయిన సైదులు యాదవ్, షేక్ హాసన్ మియాలు మాట్లాడుతూ త్వరలో జరగబోయే హుజూర్ నగర్ మున్సిపాలిటీ ఎన్నికల్లో అన్ని వార్డులలో జనసేన పార్టి పోటీ చేస్తుందని తెలిపారు పవన్ కళ్యాణ్ ఆశయాలను జనసేన పార్టీ సిద్దాంతలను గడప గడప కు తీసుకు వెళ్లాలని ఎన్నికల్లో విజయం సాధించేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని కార్యకర్తలు నాయకులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు
అంతర్రాష్ట్ర కల్తీ నెయ్యి ముఠా గుట్టు రట్టు.. 6,500 లీటర్లకు పైగా కల్తీ నెయ్యి స్వాధీనం
Posted On 2026-06-18 20:52:31
Readmore >
కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ
Posted On 2026-06-18 20:47:25
Readmore >
ఉపాధ్యాయులకు టెట్ నుండి మినహాయింపు ఇవ్వాలి తపస్ నాయకుల వినతిపత్రం
Posted On 2026-06-18 20:43:25
Readmore >
హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా నిర్మాణాలు చేపడితే తగిన బుద్ధి చెబుతాం : బీజేపీ నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-06-18 18:24:01
Readmore >
నూతనంగా మంజూరైన ప్రీ-ప్రైమరీ విభాగాన్ని ప్రారంభించిన 6 వ వార్డ్ కౌన్సిలర్ నిట్టు గంగాధర్
Posted On 2026-06-18 18:21:32
Readmore >
రెండో పెళ్లి గురించి తెలిసినంత మాత్రాన బంధువులు నేరస్తులు కాలేరు : సుప్రీంకోర్టు సంచలన తీర్పు
Posted On 2026-06-18 17:26:43
Readmore >