Posted on 2026-01-12 20:00:10
డైలీ భారత్, కామారెడ్డి: కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని ఆరో వార్డులో పాత రాజంపేట సరంపల్లె గ్రామాలలో సోమవారం నాడు తెలంగాణ ప్రభుత్వ సలహాదారులు సిసి రోడ్డు పనులు కు శంకుస్థాపన చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం అని అన్నారు ఆరో వార్డు కౌన్సిలర్ ఆకుల రూప రవికుమార్ నిరంతరం ప్రజా సమస్యలపై పోరాడుతున్నాడని ఆయనను అభినందించారు రవికుమార్ ఆధ్వర్యంలో భారత రాష్ట్ర సమితి భారతీయ జనతా పార్టీ ఇలా నుండి కాంగ్రెస్ పార్టీలో 30 మంది చేరారు పార్టీలో చేరిన వారు కొత్తూరు పెద్ద నరసయ్య మామిండ్ల మారుతి ముల్కరాజు గుడిసె ప్రవీణ్ పోలు నరేష్ పోలు నర్సింలు ముల్క సుదర్శన్ గొడుగు సుధాకర్ గొడుగు నర్సింలు సాకలి రాజయ్య మామిళ్ల రవి గుడిసె దశరథ్ అల్వాల ప్రవీణ్ మామిండ్ల శ్రీనివాస్ తో పాటు పెద్ద ఎత్తున కార్యకర్తలు చేరారు వీరికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు పార్టీ కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు
అంతర్రాష్ట్ర కల్తీ నెయ్యి ముఠా గుట్టు రట్టు.. 6,500 లీటర్లకు పైగా కల్తీ నెయ్యి స్వాధీనం
Posted On 2026-06-18 20:52:31
Readmore >
కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ
Posted On 2026-06-18 20:47:25
Readmore >
ఉపాధ్యాయులకు టెట్ నుండి మినహాయింపు ఇవ్వాలి తపస్ నాయకుల వినతిపత్రం
Posted On 2026-06-18 20:43:25
Readmore >
హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా నిర్మాణాలు చేపడితే తగిన బుద్ధి చెబుతాం : బీజేపీ నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-06-18 18:24:01
Readmore >
నూతనంగా మంజూరైన ప్రీ-ప్రైమరీ విభాగాన్ని ప్రారంభించిన 6 వ వార్డ్ కౌన్సిలర్ నిట్టు గంగాధర్
Posted On 2026-06-18 18:21:32
Readmore >
రెండో పెళ్లి గురించి తెలిసినంత మాత్రాన బంధువులు నేరస్తులు కాలేరు : సుప్రీంకోర్టు సంచలన తీర్పు
Posted On 2026-06-18 17:26:43
Readmore >