Posted on 2026-01-12 19:58:39
డైలీ భారత్, కామారెడ్డి: జయంతి & వర్ధంతి సందర్భంగా తేదీ 12-01-2026 సోమవారం రోజు కామారెడ్డి జిల్లా కేంద్రం లోని జాతీయ బీసీ సంక్షేమ సంఘం కార్యాలయం వద్ద ఉదయం 10.30 గంటలకు వారికి నివాళులు అర్పించడం జరిగింది.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ శ్రీ శ్రీ కంటే గొప్ప కవితలు సామాన్యుల భాషలో అద్భుతమైన భావంతో, సామాన్యుడి స్వరం వినిపించి ప్రజలను చైతన్యం చేసినటువంటి బహుజన బంధు అలిశెట్టి ప్రభాకర్ కు రావలసిన గుర్తింపు రాలేదని ప్రభాకర్ పై కుట్రలు చేసి ఆ కాలంలోని దొరలు పెత్తందారులు కలిసి ఆయన చరిత్రను తొక్కి పెట్టారని అన్నారు.
ఈ కార్యక్రమం లో జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కాముని సుదర్శన్,బీసీ సంఘము కామారెడ్డి జిల్లా అధ్యక్షులు, శ్రీ కాలభైరవ స్వామి టెంపుల్ చైర్మన్ చింతల శంకర్, జిల్లా ప్రధాన కార్యదర్శి రాజయ్య, యువజన విభాగం జిల్లా అధ్యక్షులు శ్రావణ్ కుమార్ గౌడ్, జిల్లా సోషల్ మీడియా ఇన్ఛార్జ్ రాజేందర్, కామారెడ్డి టౌన్ కార్యదర్శి దినేష్, జిల్లా యూత్ కార్యదర్శి మహేష్ బాబు, కామారెడ్డి 35 వార్డు ఇన్చార్జ్ అనిల్, బీసీ నాయకులు సంఘ గౌడ్, పెంటయ్య, యువకులు, తదితరులు పాల్గొన్నారు.
గిరిజన ప్రాంతాల్లో నాణ్యమైన వైద్య సేవలు అందించడం గర్వకారణం : జిల్లా కలెక్టర్ అంకిత్ IAS
Posted On 2026-04-11 16:20:14
Readmore >
అడిక్షన్ కౌన్సిలింగ్ సెంటర్ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ అంకిత్
Posted On 2026-04-11 16:14:19
Readmore >
మహాత్మా జ్యోతిబా పూలె జయంతి ఉత్సవాలలో -టిఎన్జీవోస్ కామారెడ్డి జిల్లా శాఖ
Posted On 2026-04-11 16:12:01
Readmore >
కామారెడ్డి ఎమ్మెల్యే సహకారంతో ఎంజిఎన్ఆర్ ఈజీఎస్ కింద పది లక్షల విలువగల సీసీ రోడ్లు మంజూరు
Posted On 2026-04-11 10:47:57
Readmore >
సిరిసిల్ల కలెక్టరేట్ బైపాస్ రోడ్డులో రూ. 2.81 కోట్లతో కొత్త 33/11 కేవీ సబ్స్టేషన్ మంజూరు
Posted On 2026-04-11 08:51:32
Readmore >