Posted on 2026-01-13 09:10:39
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలం ఐలాపూర్ గ్రామంలో స్వామి వివేకానంద జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు వివేకానంద యూత్ సభ్యులు...గ్రామంలోని వివేకానంద విగ్రహానికి గ్రామ సర్పంచ్ మీసాల లక్ష్మీ నారాయణ, వివేకానంద యూత్ సభ్యులు అవధూత రంజిత్ తో పాటు యూత్ సభ్యులు, విడిసి సభ్యులు పూల మాల వేసి నివాళులు అర్పించారు. యువతకు స్వామి వివేకానంద ఆదర్శమని ప్రతి ఒక్కరూ స్వామి వివేకానంద అడుగుజాడల్లో నడవాలని కోరారు.
అనుమతి లేని ఫాస్ట్ ఫుడ్ గోదాముపై దాడి చేసిన హెచ్-ఫాస్ట్ (H-FAST) బృందం
Posted On 2026-06-19 12:16:39
Readmore >
దడ పుట్టిస్తున్న థార్ దొంగలు... ఏపీ కి వచ్చిన ఘరానా దొంగలు...
Posted On 2026-06-19 11:14:35
Readmore >
"సిరిసిల్ల లో" టిఆర్ఎస్ "జండా పండగ... కొన్ని ఆసక్తికర పరిణామాలు
Posted On 2026-06-19 08:33:46
Readmore >
అంతర్రాష్ట్ర కల్తీ నెయ్యి ముఠా గుట్టు రట్టు.. 6,500 లీటర్లకు పైగా కల్తీ నెయ్యి స్వాధీనం
Posted On 2026-06-18 20:52:31
Readmore >