Posted on 2026-01-13 16:50:03
డైలీ భారత్, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాలోని అంకాపూర్ గ్రామ సహకార సంఘము ఎరువుల గోదామును జిల్లా కలెక్టర్ ఇల త్రిపాఠి మంగళవారం ఆకస్మికంగా తనకి చేశారు. జిల్లాలో యాసంగి సాగుకు అవసరమైన యూరియా నిల్వలు పుష్కలంగా ఉన్నాయని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కలెక్టర్ రైతులకు భరోసా ఇచ్చారు. అదేవిధంగా గిడ్డంగిలోని నిల్వలను, స్టాక్ రిజిస్టర్లను పరిశీలించి, ఈ-పాస్ యంత్రం ద్వారా జరుగుతున్న విక్రయాలను పర్య వేక్షించారు. ఎరువుల కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు.
డీ అడిక్షన్, కౌన్సెలింగ్ కేంద్రాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితే
Posted On 2026-04-11 22:48:59
Readmore >
జిల్లా పోలీస్ కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు
Posted On 2026-04-11 19:50:42
Readmore >
జంగంపల్లి గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు
Posted On 2026-04-11 19:48:36
Readmore >
ప్రజా పాలన - ప్రగతి ప్రణాళికలో భాగంగా జిల్లా ఆసుపత్రిలో ‘డి-అడిక్షన్’ సేవలు - ప్రారంభించిన జిల్లా ఎస్పీ
Posted On 2026-04-11 19:47:25
Readmore >
శ్రీనిధి డిగ్రీ అండ్ పీజీ కాలేజీ మరియు మంజీరా డిగ్రీ అండ్ పీజీ కాలేజీ వార్షికోత్సవం
Posted On 2026-04-11 19:43:57
Readmore >