Posted on 2026-01-18 19:25:53
భారస సెల్ లీగల్ జిల్లా కన్వీనర్ దాదన్న గారి మధుసూదన్ రావు వెల్లడి..
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: భారత రాష్ట్ర సమితి దిమ్మెలను కూల్చమ్మన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చట్టాలకు ఏమైనా అతీతుడా అని భారాస సెల్ లీగల్ జిల్లా కన్వీనర్ దాదన్నగారి మధుసుదన్ రావు ప్రశ్నించారు. ఒక అధికారిక హోదాలో ఉన్న ముఖ్యమంత్రి చట్ట వ్యతిరేకంగా మాట్లాడాల్సిన తీరుగా లేవని అన్నారు. ఆస్థుల విద్మంసానికి ముఖ్యమంత్రి పిలుపునివ్వడం ఆయన మనస్తత్వానికి నిదర్శనమని అన్నారు. రాజకీయ పార్టీని రాజకీయంగా ఎదుర్కోవాలే కాని భౌతిక దాడులకు పురికొల్పడం దారుణమని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఆరాచక సంస్కృతిని సృష్టించే దిశగా రేవంత్ రెడ్డి అడుగులు ఉన్నాయని అన్నారు. కేసీఆర్ పరిపాలనలో ప్రగతివైపు పయనం అయితే రేవంత్ పాలనలో అదోగతివైపు అడుగులు పడుతుండటం దురదృష్టకరమని ఆయన అన్నారు.
వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడే కారణంతో భర్తను అంతమొందించేందుకు ఓ భార్య పన్నాగం
Posted On 2026-04-24 11:24:14
Readmore >
శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
Posted On 2026-04-23 22:39:08
Readmore >
సగర భగీరథ జయంతి ఉత్సవాల కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు సంకుబాపన అనుదీప్
Posted On 2026-04-23 18:39:41
Readmore >