Posted on 2026-01-21 19:52:38
డైలీ భారత్, కామారెడ్డి: జాతీయ భద్రత వారోత్సవాల సందర్భంగా భిక్నూర్ టోల్ గేట్ వారి సహకారంతో రేపు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం ఒకటి గంటల వరకు రక్తదాన శిబిరాన్ని భిక్నూర్ టోల్ గేట్ వద్ద నిర్వహించడం జరుగుతుందని ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ బాలు తెలియజేశారు.
ఈ రక్తదాన శిబిరానికి యువత ముందుకు రావాలని రక్తదానం తోటి వారి ప్రాణాలను కాపాడమే కాకుండా రక్తదానం చేసే వారికి గుండె సంబంధిత వ్యాధులు క్యాన్సర్,కొలెస్ట్రాల్ వంటి అవకాశాలు తక్కువగా ఉన్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ సర్వేలు తెలియజేయడం జరిగిందని రక్త దానం చేసిన రక్తదాతకు ప్రశంస పత్రాన్ని అందజేయడం జరుగుతుందన్నారు.
తెలంగాణ రాష్ట్రంలోని పోలీసు సిబ్బందికి "పుట్టినరోజు", "వివాహ వార్షికోత్సవం రోజు" లలో సెలవులు : డిజిపి బి. శివధర్ రెడ్డి
Posted On 2026-04-27 22:00:34
Readmore >
కుటుంబ కలహాల నేపథ్యంలో భార్య చేత భర్త హత్య – నిందితురాలు అరెస్ట్
Posted On 2026-04-27 21:45:44
Readmore >
జిల్లా పరిషత్ హైస్కూల్లో ఉపాధ్యాయుల కొరతపై ఇన్చార్జి డిఈఓ వినతి
Posted On 2026-04-27 19:27:31
Readmore >