Posted on 2026-01-21 19:54:02
ఉమ్మడి నిజాంబాద్ జిల్లా పార్టీ కోఆర్డినేటర్ మచ్చ సుధాకర్
డైలీ భారత్, కామారెడ్డి: రానున్న మున్సిపల్ ఎన్నికల లక్ష్యంగా జనసేన పార్టీ బాన్సువాడ మున్సిపాలిటీలో పోటీ చేయనున్నది. జనసేనఅధినేత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆశయ సిద్ధాంతాలను ప్రజల్లో తీసుకెళ్లడంలోనూ, ప్రజా సమస్యల పై రాజీలేని పోరాటం చేస్తూ, జనసేన పార్టీ బలం వున్న చోట బలంగా పోటీ చేస్తుంది.బలం లేని చోట భవిష్యత్తు కోసం పని చేస్తుంది అన్ని,ఈ సందర్భంగా బాన్సువాడ మున్సిపల్ పరిధిలో నిర్వహించిన ఎన్నికల సన్నాహక సమావేశంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నియోజకవర్గ కోఆర్డినేటర్ మచ్చ సుధాకర్ అన్నారు బుధవారం నాడుబాన్సువాడ నియోజకవర్గ పరిధిలో వివిధ గ్రామాల యువకులు జనసేన పార్టీలో చేరారు యువకులకు జనసేన పార్టీ కండువా కప్పి పార్టీలోకి నిజామాబాద్ జిల్లా కోఆర్డినేటర్ మచ్చ సుధాకర్ పార్టీ పండుగ కప్పి జనసేన పార్టీలోకి ఆహ్వానించారఈ కార్యక్రమంలో బాన్సువాడ నియోజకవర్గం POC member రవీందర్ చౌహన్, పాలేరు నియోజకవర్గం POC member అజయ్ కృష్ణ, మరియు బాన్సువాడ నియోజకవర్గ నాయకులు జంగం సాయికృష్ణ (పింటూ) జనసైనికులు గౌతమ్,మహేష్, మంగ్రామ్, మహేందర్, శివకుమార్, ఆకాష్, పరశురాం తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ రాష్ట్రంలోని పోలీసు సిబ్బందికి "పుట్టినరోజు", "వివాహ వార్షికోత్సవం రోజు" లలో సెలవులు : డిజిపి బి. శివధర్ రెడ్డి
Posted On 2026-04-27 22:00:34
Readmore >
కుటుంబ కలహాల నేపథ్యంలో భార్య చేత భర్త హత్య – నిందితురాలు అరెస్ట్
Posted On 2026-04-27 21:45:44
Readmore >
జిల్లా పరిషత్ హైస్కూల్లో ఉపాధ్యాయుల కొరతపై ఇన్చార్జి డిఈఓ వినతి
Posted On 2026-04-27 19:27:31
Readmore >