Posted on 2026-01-21 22:42:20
డైలీ భారత్, హుజూర్ నగర్:తెలంగాణలో మున్సిపాలిటీ ఎన్నికలు నిష్పక్షపాతంగా జరపాలనే ప్రభుత్వం నిర్ణయంలో భాగంగా మున్సిపల్ కమిషనర్ల బదిలీలు భారీగా జరిగాయి. జనవరి 21, 2026 నాటికి 40 నుండి 47 మంది కమిషనర్లు బదిలీ అయ్యారు. బదిలీలలో భాగంగా హుజూర్ నగర్ మున్సిపల్ కమిషనర్గా విధులు నిర్వహించిన కె శ్రీనివాస రెడ్డిని ఆలేరు మున్సిపాలిటీకి బదిలీ చేయగా ఆయన స్థానంలో బి. శ్రీనివాసును హుజూర్ నగర్ నూతన మున్సిపల్ కమిషనర్గా నియమించారు.
కొత్తగూడెం రైల్వే స్టేషన్ నిర్మాణ పనులను తక్షణమే పూర్తి చేయాలి
Posted On 2026-04-28 22:51:46
Readmore >
మత్తుకు బానిసలై జీవితాలను చిత్తు చేసుకోవద్దు : కొత్తగూడెం డిఎస్పీ ఆదినారాయణ
Posted On 2026-04-28 22:34:17
Readmore >