| Daily భారత్
Logo




తొలగనున్న వెంకట్ సాయి నగర్ వాసుల కష్టాలు

News

Posted on 2026-01-22 20:10:27

Share: Share


తొలగనున్న వెంకట్ సాయి నగర్ వాసుల కష్టాలు

డైలీ భారత్, రామంతపూర్:రామంతపూర్ డివిజన్ పరిధిలోని వెంకట్ సాయి నగర్‌లో నూతనంగా కల్వర్టు నిర్మాణ పనులను రానున్న రెండు–మూడు రోజుల్లో ప్రారంభించనున్నట్లు కార్పొరేటర్ బండారు శ్రీవాణి వెంకటరావు తెలిపారు.

గత నెలలో రూ.34 లక్షల 50 వేల వ్యయంతో కల్వర్టు నిర్మాణానికి పరిపాలనా అనుమతులు మంజూరైనప్పటికీ, కొన్ని సాంకేతిక కారణాల వల్ల పనులు ప్రారంభించలేకపోయామని, ఆ సమస్యలు పరిష్కారమైందున త్వరలోనే పనులు మొదలుపెట్టనున్నట్లు ఆమె పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ఉప్పల్ డిప్యూటీ కమిషనర్ మాట్లాడుతూ, కాలనీ వాసుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని మరో కల్వర్టు నిర్మాణానికి కూడా త్వరలోనే అనుమతులు తీసుకొని పనులు ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో డి ఈ  వినీల్ గౌడ్, ఏఈ శ్వేత, వర్క్ ఇన్స్పెక్టర్ మహేందర్, బీజేపీ మహిళా నాయకురాలు కీర్తి ముదిరాజ్‌తో పాటు ఇతరులు పాల్గొన్నారు

Image 1

హుస్నాబాద్‌లో అబ్బురపరిచే గాజు వంతెన !

Posted On 2026-04-29 08:29:53

Readmore >
Image 1

సోదరి అస్థిపంజరంతో బ్యాంకుకు వెళ్లిన గిరిజనుడు

Posted On 2026-04-28 23:09:39

Readmore >
Image 1

కొత్తగూడెం రైల్వే స్టేషన్ నిర్మాణ పనులను తక్షణమే పూర్తి చేయాలి

Posted On 2026-04-28 22:51:46

Readmore >
Image 1

విలువలు కూలిపోతున్న నాలుగవ స్తంభం...?

Posted On 2026-04-28 22:47:26

Readmore >
Image 1

మత్తుకు బానిసలై జీవితాలను చిత్తు చేసుకోవద్దు : కొత్తగూడెం డిఎస్పీ ఆదినారాయణ

Posted On 2026-04-28 22:34:17

Readmore >
Image 1

నాలుగో స్థంభానికీ తప్పని అవమానాలు..

Posted On 2026-04-28 22:32:22

Readmore >
Image 1

తెలంగాణ కొత్త డీజీపీగా సీవీ ఆనంద్

Posted On 2026-04-28 19:43:12

Readmore >
Image 1

జిల్లా పంచాయతీ అధికారి పై ప్రజావాణిలో ఫిర్యాదు

Posted On 2026-04-28 10:12:26

Readmore >
Image 1

హత్య కేసులో మహిళకు జీవిత ఖైదు శిక్ష

Posted On 2026-04-28 09:48:57

Readmore >
Image 1

బైక్ తాళం కోసం స్నేహితుడి హత్య!

Posted On 2026-04-28 07:58:08

Readmore >