Posted on 2026-01-23 21:13:11
డైలీ భారత్, కామారెడ్డి: జాతీయ ఓటర్ దినోత్సవం సందర్భంగా శుక్రవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని రవాణా శాఖ కార్యాలయంలో ఓటరు ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో రవాణా శాఖ ఇన్చార్జి అధికారి జంగిటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ప్రతి ఒక్కరి హక్కు అని దానిని మనము సద్వినియోగం చేసుకొని కల్పించిన హక్కును వినియోగించుకోవాలని ఈ సందర్భంగా ఆయన ప్రతిజ్ఞ చేసిన ఓటర్లందరినీ కోరారు. ఈ కార్యక్రమంలో రవాణా శాఖ అధికారితోపాటు కార్యాలయానికి వచ్చిన ప్రజలు ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
గ్యాస్ దొంగలను పట్టించిన తండ్రీకొడుకులకు సీపీ సజ్జనర్ సత్కారం
Posted On 2026-05-02 23:56:32
Readmore >
మర్రిపల్లి ప్రాజెక్ట్ పనులను వేగవంతం చేయాలి : రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
Posted On 2026-05-02 23:48:08
Readmore >