Posted on 2026-02-18 17:22:13
కామారెడ్డి పట్టణంలో తాగునీటి నివారణకు చర్యలు చేపట్టాలని మున్సిపల్ చైర్పర్సన్ ఆదేశించారు
డైలీ భారత్, కామారెడ్డి: ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ సూచన తో బుధవారం పట్టణంలోని బుర్ర మత్తడి ఫిల్టర్ బెడ్లను సందర్శించారు,తగు చర్యల గురించి మున్సిపల్ కమిషనర్,ఏఈ కి ఆదేశాలు ఇవ్వడం జరిగింది రాబోవు వేసవి దృష్ట్యా నీటి ఎద్దడి లేకుండా చర్యలు చేపట్టాలని బుర్ర ముత్తడి వద్ద మరో మూడు కొత్త బోర్లతో పాటు ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటు చేయాలని ఆదేశించారు బుర్ర మత్తడి వద్ద పరిశుభ్రత పాటించాలని,ప్రతి ఇంటికి తాగునీరు అందించేలా అధికారులు చొరవ చూపాలని కోరారు
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రాజేందర్ రెడ్డి ఏఈ వేణు ప్రసాద్ మున్సిపల్ కౌన్సిలర్లు అన్వర్ కాల్ల గణేష్ భాస్కర్ గౌడ్ గడ్డమీద మహేష్ ,అంజద్ ,లడ్డు ,భూపతి ,గంగాధర్ ,వాజిద్, లోలం శ్రీనివాస్ జెర్సీ నర్సింహులు మామిడి లక్ష్మణ్ K లలిత, బబ్లు , మాజీద్ ,జావేద్ యూనుస్, సిద్దిఖ్,గ్యార సాయిలు, మన్సూర్ మరియు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు
ఏరువాక పౌర్ణమి సందర్భంగా నాగలి దున్ని విత్తనాలు చల్లిన మంత్రి పొన్నం ప్రభాకర్
Posted On 2026-06-29 11:48:10
Readmore >
కామారెడ్డి జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని పరిశీలించిన రాష్ట్ర ప్రత్యేక అధికారి డా. వెంకటరమణ
Posted On 2026-06-28 19:08:04
Readmore >
దివ్యాంగులకు జాలి కాదు... సమాన అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం : మంత్రి సీతక్క
Posted On 2026-06-28 07:18:46
Readmore >
సమయస్ఫూర్తితో బాలికను రక్షించిన దంపతులకు సీపీ సజ్జనర్ సత్కారం
Posted On 2026-06-27 20:20:48
Readmore >
ఆస్ట్రేలియా పర్యటన ముగించుకొని ఇండియాకు విచ్చేసిన సహ చట్టం రాష్ట్ర డైరెక్టర్ సలీం కు సన్మానం
Posted On 2026-06-27 19:06:37
Readmore >
ఆర్జీయూకేటీ బాసర్ విద్యార్థినికి రూ.10,000 ఆర్థిక సహాయం అందజేసిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, SP రాజేష్ చంద్ర
Posted On 2026-06-27 19:05:50
Readmore >