Posted on 2026-02-20 10:08:31
అలిగి అమ్మగారింటికి వెళితే.. 3 నెలల జైలు శిక్ష.. అఫ్గాన్ లో కొత్త చట్టం
డైలీ భారత్ డెస్క్: ఆఫ్ఘానిస్తాన్ ప్రభుత్వం కొత్త చట్టం తీసుకొచ్చింది. ఇకపై ఆఫ్ఘానిస్తాన్ లో మహిళలు గృహహింసపై ఫిర్యాదు చేసే సమయంలో భర్త లేదా తండ్రి ఆమె పక్కనే ఉండాలి. భర్తలు చేసే గృహహింసలో భార్యకు కనీసం ఎముకలు విరగాలి.. లేదంటే రక్తపు గాయాలు కావాలి. ఈ రెండూ జరిగితేనే ఫిర్యాదు చేయాల్సిఉంటుంది. ఒకవేళ భర్తపై కేసుపెట్టి.. కోర్టుకి వచ్చినా పక్కన భర్తతోనే రావాలి. నేరం రుజువైతే ఆ భర్తకు కేవలం 15 రోజుల జైలు శిక్ష విధిస్తారట.. ఒకవేళ భర్త కొట్టాడని.. భార్య చెప్పకుండా.. అలిగి అమ్మగారింటికి వెళితే ఆమెకు 3 నెలల జైలు శిక్ష విధిస్తారట.. ఈ కొత్త చట్టానికి అఫ్గాన్ ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. అయితే ఈ కొత్త చట్టాలపై ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి.
కామారెడ్డి జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని పరిశీలించిన రాష్ట్ర ప్రత్యేక అధికారి డా. వెంకటరమణ
Posted On 2026-06-28 19:08:04
Readmore >
దివ్యాంగులకు జాలి కాదు... సమాన అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం : మంత్రి సీతక్క
Posted On 2026-06-28 07:18:46
Readmore >
సమయస్ఫూర్తితో బాలికను రక్షించిన దంపతులకు సీపీ సజ్జనర్ సత్కారం
Posted On 2026-06-27 20:20:48
Readmore >
ఆస్ట్రేలియా పర్యటన ముగించుకొని ఇండియాకు విచ్చేసిన సహ చట్టం రాష్ట్ర డైరెక్టర్ సలీం కు సన్మానం
Posted On 2026-06-27 19:06:37
Readmore >
ఆర్జీయూకేటీ బాసర్ విద్యార్థినికి రూ.10,000 ఆర్థిక సహాయం అందజేసిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, SP రాజేష్ చంద్ర
Posted On 2026-06-27 19:05:50
Readmore >