Posted on 2023-09-17 19:46:21
వేములవాడ: వేములవాడ పట్టణంలోనీ జాతర గ్రౌండ్ ఏరియా లో రాధ కృష్ణ వికాస్ ప్రైవేట్ లాడ్జిలో గుర్తు తెలియని మహిళ వయసు సుమారు 40-45 సం. అనుమానాస్పదముగా మృతిచెంది ఉంది అని lodge ఓనర్ తెలిపిన సమాచారం మేరకు, నిన్న గదిని అద్దెకి తీసుకుని తన పేరు వెంకటవ్వ, ముస్తాబాద్, అడ్రస్ నమోదు చేసుకున్నది, వివస్త్రగా ఉన్న మహిళ మొహం పై గాయాలు ఉన్నాయి అని lodge ఓనర్ ఇచిన పిర్యాదు తో వెములవాడ టౌన్ పోలీస్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు అని టౌన్ CI P. కరుణాకర్ తెలిపారు, Lodge owner లు కచితంగా నమ్మతగిన సమాచారం రిజిస్టర్ లలో నమోదు చేసుకోవాలి అని అనుమానం వస్తే పోలీస్ లకు సమాచారం ఇవ్వలి అని టౌన్ CI తెలిపారు.
ఫై ఫోటోలోని వ్యక్తి కేసులో అనుమానితుడు కావున ఆచూకి తెలిసిన వారు వెములవాడ పోలీస్ స్టేషన్ లో ఫోన్ నెంబర్ 8712656413 కి సమాచారం ఇవ్వగలరు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక కాంట్రాక్టులపై తుడుం దెబ్బ ఆందోళన
Posted On 2026-06-13 11:35:06
Readmore >
కాసులకు కక్కుర్తితో అక్రమ కరెంట్ కలెక్షన్స్ ఇస్తున్న అధికారులు
Posted On 2026-06-13 11:33:30
Readmore >
కాంగ్రెస్ పార్టీని వీడి బిఆర్ఎస్ పార్టీలోకి చేరికల గురించి చర్చలు జరిపిన జూలూరుపాడు మండల పాపకొల్లు గ్రామనికి చెందిన కాంగ్రెస్ యువజన నాయకులు
Posted On 2026-06-13 11:31:24
Readmore >
తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గంలో మీడియా కమిటీ కార్యదర్శిగా దన్నారపు రాజలింగం నియామకం
Posted On 2026-06-13 11:26:02
Readmore >
రైతుల పొలాలకు చేరాల్సిన చెరువు మట్టి రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలింపు?
Posted On 2026-06-13 11:25:04
Readmore >
బాల కార్మికులను గుర్తిస్తే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలి
Posted On 2026-06-12 22:38:10
Readmore >
పాఠశాల పునఃప్రారంభానికి ముందే అన్ని సౌకర్యాలు సిద్ధంగా ఉండాలి : అదనపు కలెక్టర్ డా. అశ్వని తానాజీ వాకడే
Posted On 2026-06-12 21:45:03
Readmore >