Posted on 2026-03-11 19:25:18
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం మాదారంలో పంట ధ్వంసం అయిన పొలాన్ని పరిశీలించిన బీజేపీ పార్టీ నియోజకవర్గం నాయకులు తంబల్ల రవి,వారు మాట్లాడుతూ మందారం గ్రామ పంచాయతీ పరిధిలో గల గిరిజన రైతు కురం రాజబాబు(నాయకపోడు) యొక్క తల్లిగారి పేరు మీద ఉన్న 3-00 ఎకరాల భూమిలో ఉన్న జామాయిల్ తోటలో 1.20 కుంటలలో ఉన్న జామయిల్ ను ద్వంసం చేసి రైతుకు సుమారు మూడు లక్షల రూపాయలు ఆర్థిక నష్టాన్ని కలిగించి,కౌలు దక్కించుకునేందుకు బెదిరింపులకు పాల్పడిన అదే మధారం గ్రామ పంచాయతీకి చెందిన గిరిజనేతర వ్యక్తులపై కటిన చర్యలు తీసుకోవాలని,వారిపై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని,బాధితులకు అండగా బీజేపీ నాయకులు అధికారులను డిమాండ్ చేశారు,ఇ కార్యక్రమంలో ములకలపల్లి మండల ప్రధాన కార్యదర్శి పూనెం నవీన్ కుమార్, బీజేపీ సీనియర్ నాయకులు గూడా ముత్యాలరావు తదితరులు పాల్గొన్నారు.
ప్రజలు చెయిన్ సిస్టం వ్యాపారాల జోలికి వెళ్ళవద్దు. జిల్లా ఎస్పీ : డాక్టర్.వినీత్ IPS
Posted On 2026-06-19 21:55:09
Readmore >
నీట్ రీ-ఎగ్జామ్ అభ్యర్థులకు టీజీఎస్ ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం
Posted On 2026-06-19 20:54:23
Readmore >
గాంధారి పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Posted On 2026-06-19 20:36:40
Readmore >
ఏసీబీకి చిక్కిన సర్వే ల్యాండ్ రికార్డు డిప్యూటీ ఇన్స్పెక్టర్
Posted On 2026-06-19 20:33:12
Readmore >
రవాణా శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఫైర్ సేఫ్టీపై అవగాహన కార్యక్రమం
Posted On 2026-06-19 19:17:58
Readmore >
గాంధీ సరోవర్ ప్రాజెక్ట్కు కేంద్ర రక్షణ శాఖ గ్రీన్ సిగ్నల్
Posted On 2026-06-19 19:11:46
Readmore >
దేవాలయం పక్కన ఉన్న వైన్స్ (మద్యం)షాప్ నీ వెంటనే తొలగించాలి..బీజేపీ నాయకులు తంబళ్ల రవి డిమాండ్
Posted On 2026-06-19 17:52:08
Readmore >