Posted on 2026-03-16 17:03:34
TRS ( D) పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నరాల సత్యనారాయణ
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: ఎల్పిజి గ్యాస్ కృత్రిమ కొరత సృష్టించడం వల్ల హోటల్ యజమానులు ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని నరాల సత్యనారాయణ తెలియజేశారు. చాలా కుటుంబాలు గ్యాస్ బుక్ చేసుకున్నప్పటికీ నెలల తరబడి వచ్చే పరిస్థితి లేకపోవడంతో ఆందోళనకు గురవుతున్నారు. వెంటనే ప్రభుత్వం గుర్తించి వారికి ఎల్పిజి గ్యాస్ ను అందజేయవలసిందిగా కోరుతున్నాం. చాలాచోట్ల చిన్నచిన్న హోటల్స్ తో పాటు పెద్ద పెద్ద హోటల్స్ గ్యాస్ కొరత వల్ల యాజమాన్యాలు ఇబ్బంది పడుతూ ప్రయాణికులకు సరైనటువంటి ఆహారాన్ని అందజేయలేకపోతున్నాయి. కావున ఈ కృత్రిమ గ్యాస్ కొరత వల్ల ఆహారపు కొరత ఏర్పడే అవకాశం ఉన్నందున ప్రభుత్వం వెంటనే స్పందించి కుటుంబాలు ఎల్పిజి గ్యాస్ బుక్ చేసుకుంటే ఒక్కరోజులోనే గ్యాస్ ను అందజేయాలని అదేవిధంగా హోటల్ యాజమాన్యాలకు కూడా గ్యాస్ కొరత లేకుండా చేయాలని టిఆర్ఎస్ ( డి) రాష్ట్ర అధ్యక్షులు నరాల సత్యనారాయణ తెలియజేశారు
జూదం జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది : జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్
Posted On 2026-04-12 18:47:01
Readmore >
కామారెడ్డి పట్టణంలోని వీఆర్కే ఇంటర్ విద్యార్థులు తమ ప్రతిభతో ఉత్తమ ఫలితాలు సాధించారు
Posted On 2026-04-12 18:45:08
Readmore >
భార్యను కాపురానికి పంపడం లేదని.. అత్తను కరెంట్ షాక్ తో చంపడానికి ప్రయత్నించిన అల్లుడు
Posted On 2026-04-12 13:50:08
Readmore >
ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశాన్ని ప్రారంభించిన జంగంపల్లి సర్పంచ్ శ్రీ వాణి వాసు
Posted On 2026-04-12 12:39:23
Readmore >
పేదింటి పెళ్లికూతురికి పుస్తే మట్టలు అందచేసిన TPCC రాష్ట జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
Posted On 2026-04-12 11:41:31
Readmore >
డీ అడిక్షన్, కౌన్సెలింగ్ కేంద్రాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితే
Posted On 2026-04-11 22:48:59
Readmore >