Posted on 2026-03-19 18:57:31
డైలీ భారత్ హైదరాబాద్: సికింద్రాబాద్ మహంకాళి టెంపుల్ సమీపంలో ఖైరతాబాద్ టాస్క్ ఫోర్స్ బృందం ఆకస్మిక దాడులు.మొత్తం 6 హోల్సేల్, రిటైల్ షాపులపై దాడులు చేయగా బయటపడ్డ కల్తీ పనీర్, కల్తీ ఖోవా, కల్తీ క్రీమ్, కల్తీ నెయ్యి .మొత్తం 3,892 కిలోల డెయిరీ ఉత్పత్తులు స్వాధీనం.నాసిరకం పనీర్ను కిలోకు సుమారు ₹280కి విక్రయం
.హోటల్స్, క్యాటరింగ్ సర్వీసులకు భారీగా సరఫరా.
అనుమతి లేని ఫాస్ట్ ఫుడ్ గోదాముపై దాడి చేసిన హెచ్-ఫాస్ట్ (H-FAST) బృందం
Posted On 2026-06-19 12:16:39
Readmore >
దడ పుట్టిస్తున్న థార్ దొంగలు... ఏపీ కి వచ్చిన ఘరానా దొంగలు...
Posted On 2026-06-19 11:14:35
Readmore >
"సిరిసిల్ల లో" టిఆర్ఎస్ "జండా పండగ... కొన్ని ఆసక్తికర పరిణామాలు
Posted On 2026-06-19 08:33:46
Readmore >
అంతర్రాష్ట్ర కల్తీ నెయ్యి ముఠా గుట్టు రట్టు.. 6,500 లీటర్లకు పైగా కల్తీ నెయ్యి స్వాధీనం
Posted On 2026-06-18 20:52:31
Readmore >