Posted on 2026-03-19 19:13:04
డైలీ భారత్, కామారెడ్డి: కామారెడ్డి జిల్లా ఎస్ పి రాజేష్ చంద్ర, ఏ ఏస్పి చైతన్య రెడ్డిని కామారెడ్డి మున్సిపల్ చైర్ పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్, వైస్ చైర్మన్ కాసార్ల గోదావరి లు గురువారం ఉగాది పర్వదినం పురస్కరించుకొని వారిని మర్యాద పూర్వకంగా కలిసి ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా ఎస్ పి, ఏ ఏస్పి లకు మెమెంటో తో సత్కరించి సన్మానించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ప్రస్తుత సమాజం లో పోలీస్ ల సేవలు వేల కట్టలేనివన్నారు. ఉగాది పండుగ ను ప్రశాంతంగా జరిగేలా శాంతి భద్రత లు చేపట్టాలని వారు కోరారు.
ద్విచక్ర వాహనం చోరి నిందితులను చాకచక్యంగా పట్టుకున్న జూలూరుపాడు ఎస్ఐ బాదావత్ రవి, సిబ్బంది
Posted On 2026-04-24 19:11:00
Readmore >
వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడే కారణంతో భర్తను అంతమొందించేందుకు ఓ భార్య పన్నాగం
Posted On 2026-04-24 11:24:14
Readmore >