Posted on 2026-03-21 08:04:43
డైలీ భారత్, కామారెడ్డి: ప్రజలకు చేసే సేవ అని నమ్ముతూ, కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా మీ ముందుకు వస్తున్నాను అని గంప ప్రసాద్ అన్నారు
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ....
పదవి అనేది ఒక బాధ్యత అని నమ్మే వాడిని.. సామాన్య ప్రజల సేవలో ఉండటమే నా జీవిత భాగ్యంగా భావిస్తాను.
నన్ను నమ్మి, ఈ గొప్ప అవకాశాన్ని అందించిన మన TPCC అధ్యక్షులు బి. మహేష్ కుమార్ గౌడ్ కి, నా ప్రతి అడుగులో నాకు అండగా నిలుస్తూ, మార్గదర్శనం చేస్తున్న నా రాజకీయ గురువు మహమ్మద్ షబ్బీర్ అలీ నా హృదయపూర్వక పాదాభివందనాలు.
నా వెన్నంటి ఉండి ప్రోత్సహిస్తున్న యువనాయకుడు ఇలియాస్ భాయ్ కి, కైలాష్ శ్రీను అన్న కి,పార్టీ పెద్దలకు, జిల్లా మరియు కామారెడ్డి పట్టణ ప్రజలకు, ప్రాణం ఇచ్చే కార్యకర్తలకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.
ముఖ్యంగా నన్ను ఆదరిస్తున్న కామారెడ్డి ప్రజలందరికీ నా విన్నపం ఒక్కటే..
నా ఈ ప్రయాణంలో మీ ఆశీస్సులు ఎప్పుడూ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. ఈ నమ్మకాన్ని వమ్ము చేయకుండా, కాంగ్రెస్ జెండా రెపరెపలాడేలా, మీ కష్టాల్లో తోడుండే మీ ఇంటి బిడ్డగా నిరంతరం శ్రమిస్తాను.
మధ్యప్రదేశ్లో మొహర్రం ఊరేగింపులో ప్రమాదకర విన్యాసం.. నలుగురిపై FIR
Posted On 2026-06-26 22:39:46
Readmore >
జినుగు దావీదు కుటుంబాన్ని పరామర్శించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు
Posted On 2026-06-26 19:31:31
Readmore >
రాజన్న సిరిసిల్ల: అడవులు ఉంటేనే జీవం... డ్రోన్తో విత్తనాలు చల్లుతున్న 7వ తరగతి చిన్నారి
Posted On 2026-06-26 19:19:45
Readmore >
మొహర్రం పర్వదిన శుభాకాంక్షలు తెలిపిన యువజన నాయకుడు రామిశెట్టి వంశీ
Posted On 2026-06-26 12:01:33
Readmore >