Posted on 2026-03-27 14:23:44
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం పాపకొల్లు గ్రామంలో కాకతీయుల కాలం నాటి పురాతన శివాలయం శ్రీ ఉమా సోమలింగేశ్వర స్వామి దేవస్థానం దేవాదాయ ధర్మదాయ శాఖ ఉదయం ఏడు గంటలకు మామిడి తోరణఅలంకరణ కార్యక్రమం మరియు శివునికి ప్రత్యేక అభిషేకాలు అనంతరం స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించినరు పాపకొల్లు పరిసర ప్రాంతాల నుండి భక్తులు భారీగా తరలివచ్చారు కళ్యాణ అనంతరం తీర్థప్రసాదాలు అన్న ప్రసాదరణ వితరణ కార్యక్రమం పానకాలు మజ్జిగ ప్యాకెట్లు భక్తులకు పంపిణీ శ్రీరామ రామ రామ నిధి ఏర్పాటు చేసిన అనంతరం రామకోటి రాసిన భక్తులు ఈ కార్యక్రమంలో శివాలయ అర్చకులు తెలికిచెర్ల మధు కుమార్ శర్మ ఆధ్వర్యంలో ఘనంగా కళ్యాణం నిర్వహించినారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బదవతురాంబాబు, గ్రామ పెద్దలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు
జూదం జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది – అక్రమ పేకాటపై పోలీసుల ఉక్కుపాదం
Posted On 2026-04-21 19:56:02
Readmore >
జనగణన 2027 – స్వీయ ఎన్యూమరేషన్ లో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనండి
Posted On 2026-04-21 19:53:11
Readmore >
సంతలో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి బీజేపీ నాయకులు తంబళ్ల రవి డిమాండ్
Posted On 2026-04-21 18:31:56
Readmore >
బాధ్యతాయుతంగా జనగణన పూర్తి చేయాలి : సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-04-21 17:08:06
Readmore >
హాష్ ఆయిల్ స్మగ్లింగ్కు పాల్పడుతున్న అంతర్ రాష్ట్ర ముఠా అరెస్టు...కోట్ల విలువ గల హషీష్ ఆయిల్ స్వాధీనం
Posted On 2026-04-21 16:28:14
Readmore >