Posted on 2026-04-04 19:19:21
డైలీ భారత్, సిద్దిపేట: సిద్దిపేట జిల్లా గజ్వేల్ లోని పురాతన మల్కబావిని సందర్శించిన కామారెడ్డి జిల్లా గ్రంధాలయ మాజీ చైర్మన్ పున్న రాజేశ్వర్ ముదిరాజ్ ఈ సందర్భంగా ఫారెస్ట్ అధికారులు పవన్ కుమార్,ఏం డి ఫయుం కల్పకవనం అర్బన్ పార్క్ లో ఉన్న మల్కబావి విశిష్టతను వారికి తెలిపారు, అనంతరం ప్రముఖ వ్యాపారవేత్త ఎస్ఎల్ఎన్ కన్వెన్షన్ అధినేత నకిర్త నగేష్ ఆధ్వర్యంలో పున్న రాజేశ్వర్ ముదిరాజ్ కు శాలువ సత్కరించి అభినందనలు తెలిపారు, ఈ సందర్భంగా పున్న రాజేశ్వర్ ముదిరాజ్ మాట్లాడుతూ చారిత్రక కట్టడాలను జల వనరులను కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉందన్నారు, గజ్వేల్ ప్రాంతంలో ఎంతో ప్రాచుర్యం పొందిన, మల్క బావిని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడం, అవసరం అని, భావితరాలకు మన సంస్కృతిని సాంప్రదాయాలను తెలియజేసి ఇలాంటి కట్టడాలను పరిరక్షించడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని, గజ్వేల్ అంటే గజవెల్లువ అనే పేరు చిరస్థాయిగా ఉండే విధంగా ఈ ప్రాంత నాయకులు కృషి చేయాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో పంపరి శ్రీనివాస్,రాజేశ్వర్,నజీర్,సూర్యం,పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు
భార్యను కాపురానికి పంపడం లేదని.. అత్తను కరెంట్ షాక్ తో చంపడానికి ప్రయత్నించిన అల్లుడు
Posted On 2026-04-12 13:50:08
Readmore >
ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశాన్ని ప్రారంభించిన జంగంపల్లి సర్పంచ్ శ్రీ వాణి వాసు
Posted On 2026-04-12 12:39:23
Readmore >
పేదింటి పెళ్లికూతురికి పుస్తే మట్టలు అందచేసిన TPCC రాష్ట జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
Posted On 2026-04-12 11:41:31
Readmore >
డీ అడిక్షన్, కౌన్సెలింగ్ కేంద్రాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితే
Posted On 2026-04-11 22:48:59
Readmore >
జిల్లా పోలీస్ కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు
Posted On 2026-04-11 19:50:42
Readmore >