Posted on 2026-04-06 23:06:35
డైలీ భారత్, కామారెడ్డి: సమాచార హక్కు రక్షణ చట్టం కామారెడ్డి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఇటీవల నియామకమైన గంగల రవీందర్ ముదిరాజ్ గారిని పట్టణానికి చెందిన యువకులు సోమవారం అభినందించి శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా రవీందర్ మాట్లాడుతూ ప్రజలను చైతన్య పరిచేందుకు సమాచారం హక్కు చట్టంపై అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో గజ్జె వేణు ముదిరాజ్, బత్తుల యాదగిరి,చక్రపాణి, ప్రశాంత్, రాజు, వేణు, బోయిన స్వామి పాల్గొన్నారు.
DRDOకు మరో భారీ విజయం.. సుదూర క్రూయిజ్ క్షిపణి పరీక్ష విజయవంతం..
Posted On 2026-06-15 22:15:08
Readmore >
రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్
Posted On 2026-06-15 20:42:50
Readmore >
ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో కామారెడ్డి జిల్లాను రాష్ట్రంలోనే నంబర్ 1గా ఉంచాలి : అడిషనల్ కలెక్టర్
Posted On 2026-06-15 19:19:40
Readmore >
సంచలనాత్మక హత్య కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు
Posted On 2026-06-15 16:21:06
Readmore >