Posted on 2026-04-07 16:22:38
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం గుత్తి కోయ గ్రామంలో చదువుకున్న విజయవంతమైన వ్యక్తులతో వీరికి కౌన్సిలింగ్ ఇప్పించడం జరిగింది గుత్తి కోయలలో విద్య పట్ల ఆసక్తి మరియు మావోయిస్టు తీవ్రవాదం పట్ల దూరంగా ఉండే ఉద్దేశంతో ఈ కార్యక్రమం మణుగూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ అశోక్ రెడ్డి, అశ్వాపురం ఎస్ఐ రాజేష్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ వార్డ్ మెంబర్లు మరియు ఇతర ప్రజాప్రతినిధులు గ్రామ ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు
సంచలనాత్మక హత్య కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు
Posted On 2026-06-15 16:21:06
Readmore >
కేదార్నాథ్ భక్తులకు శుభవార్త... 9 గంటల ప్రయాణం ఇక 36 నిమిషాల్లో!
Posted On 2026-06-15 13:22:45
Readmore >
నకిలీ "షాదీ ముబారక్" లబ్ధిదారులను సృష్టించి ప్రభుత్వ నిధులను మళ్లించినందుకు ఆరుగురి అరెస్టు
Posted On 2026-06-14 20:18:49
Readmore >