Posted on 2026-04-17 10:12:49
డైలీ భారత్, కుత్బుల్లాపూర్: హైదరాబాద్లోని కుత్బుల్లాపూర్ ప్రాంతంలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది
మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో 3వ సంవత్సరం చదువుతున్న జ్ఞానశ్రీ (21) ఈ దారుణ నిర్ణయం తీసుకుంది.
మార్చి 31న తండ్రి చెన్నకేశవరెడ్డి అనారోగ్యంతో మరణించారు. అప్పటి నుంచి తీవ్ర మనోవేదనలో ఉన్న జ్ఞానశ్రీ చివరకు హాస్టల్ గదిలో ఫ్యాన్కు చున్నీతో ఉరి వేసుకుంది.
గదిలో లభించిన సూసైడ్ నోట్ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక కాంట్రాక్టులపై తుడుం దెబ్బ ఆందోళన
Posted On 2026-06-13 11:35:06
Readmore >
కాసులకు కక్కుర్తితో అక్రమ కరెంట్ కలెక్షన్స్ ఇస్తున్న అధికారులు
Posted On 2026-06-13 11:33:30
Readmore >
కాంగ్రెస్ పార్టీని వీడి బిఆర్ఎస్ పార్టీలోకి చేరికల గురించి చర్చలు జరిపిన జూలూరుపాడు మండల పాపకొల్లు గ్రామనికి చెందిన కాంగ్రెస్ యువజన నాయకులు
Posted On 2026-06-13 11:31:24
Readmore >
తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గంలో మీడియా కమిటీ కార్యదర్శిగా దన్నారపు రాజలింగం నియామకం
Posted On 2026-06-13 11:26:02
Readmore >
రైతుల పొలాలకు చేరాల్సిన చెరువు మట్టి రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలింపు?
Posted On 2026-06-13 11:25:04
Readmore >
బాల కార్మికులను గుర్తిస్తే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలి
Posted On 2026-06-12 22:38:10
Readmore >
పాఠశాల పునఃప్రారంభానికి ముందే అన్ని సౌకర్యాలు సిద్ధంగా ఉండాలి : అదనపు కలెక్టర్ డా. అశ్వని తానాజీ వాకడే
Posted On 2026-06-12 21:45:03
Readmore >