Posted on 2026-04-20 12:38:37
కాకినాడలో షాకింగ్ ఘటన డ్యూటీలో ఉన్న హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం
డైలీ భారత్, కాకినాడ: కాకినాడలో ఉదయం విషాదకర ఘటన చోటుచేసుకుంది. త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్న ధనరాజు, ఈవీఎంల భద్రత విధుల్లో ఉండగానే తన వద్ద ఉన్న 303 రైఫిల్తో కాల్చుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
ఈ ఘటన ఈవీఎంల నిల్వ కేంద్రం వద్ద డ్యూటీలో ఉన్న సమయంలోనే జరిగింది. గన్ శబ్దం వినిపించడంతో అక్కడి సిబ్బంది అప్రమత్తమై వెంటనే ధనరాజును ఆసుపత్రికి తరలించారు.
గాయపడిన ధనరాజును తక్షణమే ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (జీజిహెచ్)కు తరలించగా, ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ధనరాజు ఈ ఆత్మహత్యాయత్నానికి పాల్పడటానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.
విద్యార్థుల భవిష్యత్తును కాపాడేందుకు యాంటీ-ర్యాగింగ్ అవగాహన కార్యక్రమం : డీఎస్పీ వెంకటేశ్వర్లు
Posted On 2026-04-20 13:57:43
Readmore >
బిజెపి పార్టీలో చేరిన సుమారు 100 మంది కాంగ్రెస్ పార్టీ మరియు బిఆర్ఎస్ పార్టీ యువ నాయకులు ప్రతినిధులు
Posted On 2026-04-20 13:41:10
Readmore >
ఖమ్మం ప్లీనరీకి బయలుదేరి వెళ్లిన చండ్రుగొండ బిఆర్ఎస్ శ్రేణులు
Posted On 2026-04-20 10:30:56
Readmore >
MMTS రైళ్ళల్లో ఫ్రీ జర్నీ అంశాన్ని కొట్టిపారేసిన దక్షిణ మధ్య రైల్వే
Posted On 2026-04-20 07:46:07
Readmore >