Posted on 2026-04-20 13:41:10
డైలీ భారత్, కామారెడ్డి : రాజంపేట మండల్ బసనాపల్లి గ్రామంలో రాజంపేట్ మండల వివిధ గ్రామస్తులు బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డా. పైడి ఎల్లారెడ్డి మరియు బిజెపి జిల్లా అధ్యక్షులు నీలం చిన్న రాజులు ఆధ్వర్యంలో కాంగ్రెస్ మరియు బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు బిజెపి పార్టీలో చేరారు.
బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డా.పైడి ఎల్లారెడ్డి గారు బిజెపి కండువా కప్పి పార్టీలో చేర్చుకోవడం జరిగింది.
బిజెపి పార్టీ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల పట్ల హిందూ ధర్మం సంరక్షణ కోసం పాటు పడుతున్న పార్టీలోకి రావడం పట్ల బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పైడి ఎల్లారెడ్డి గారు హర్షం వ్యక్తం చేశారు.
ఈ యువ నాయకులు పార్టీ లోకి రావడం బిజెపి పార్టీ బలోపేతం అవుతుందన్నారు. రాబోయే ఎంపీటీసీ,
జడ్పిటిసి ఎన్నికల్లో బిజెపి జెండా ఎగరవేస్తామని దీమా వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో పైడి ఎల్లారెడ్డి గారితో పాటు కామారెడ్డి జిల్లా అధ్యక్షులు నీలం చిన్న రాజులు ,జిల్లా ప్రధాన కార్యదర్శి రవీంద్ర రావు , రాజంపేట మండల అధ్యక్షుడు సంపత్ రెడ్డి , లింగంపేట్ మండల అధ్యక్షులు క్రాంతి కుమార్ , తాడువాయి మండల అధ్యక్షులు సంతోష్ రెడ్డి, ఎల్లారెడ్డి రూరల్ అధ్యక్షులు నర్సింములు , బిజెపి జిల్లా నాయకులు గంగారెడ్డి , జిల్లా కిషన్ మోర్చ భాస్కర్ రెడ్డి , మాజీ ఎంపీపీ యోగా రామ్ రెడ్డి, మరియు బిజెపి కార్యకర్తలు పాల్గొన్నారు.
పల్నాడు జిల్లా : అఖిల భారత అయ్యప్ప భక్తుల సంఘం రాష్ట్ర కార్యదర్శిగా కొప్పురావూరి గిరీష్ కుమార్
Posted On 2026-06-22 21:29:25
Readmore >
నకిలీ ట్రక్ చిట్టీలు సృష్టించి ప్రభుత్వ ధాన్యాన్ని మళ్లించిన కేసులో మరో నిందుతుడు అరెస్టు రిమాండ్
Posted On 2026-06-22 21:24:09
Readmore >
ABVP ఈ నెల 23న రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు బంద్ కి పిలుపునిచ్చింది
Posted On 2026-06-22 20:54:00
Readmore >
చిన్నారి సహస్ర ఉన్నత విద్యకు శ్రీమాతా సేవ చారిటబుల్ సంస్థ అండ
Posted On 2026-06-22 20:51:08
Readmore >
సభ్యత్వం లోనే కాదు రక్తదానంలో కూడా ముందంజలో రెడ్ క్రాస్ కామారెడ్డి
Posted On 2026-06-22 20:50:12
Readmore >
అత్యవసర పరిస్థితులలో లో రక్తదానం చేసిన ప్రముఖ వ్యాపార వేత్త చిలా గోపి
Posted On 2026-06-22 20:48:51
Readmore >
జిల్లాలో యూరియా నిల్వలు సమృద్ధిగా ఉన్నాయి – రైతులు ఆందోళన చెందవద్దు : జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్
Posted On 2026-06-22 20:47:06
Readmore >
అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి : బీజేపీ నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-06-22 20:09:38
Readmore >