Posted on 2026-05-24 21:10:41
సమ్మక్క సారలమ్మను దర్శించుకున్న రావికంపాడు బిఆర్ఎస్ పార్టీ నాయకులు
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం చండ్రుగొండ మండలం రావికంపాడు గ్రామానికి చెందిన బి ఆర్ఎస్ పార్టీ నాయకులు గాలం రవి యాదవ సంగం నాయకులు ఆధ్వర్యంలో మళ్లీ కే సి ఆర్ ముఖ్యమంత్రి కావాలని మేడారం సమ్మక్క సారలమ్మ గద్దెల దగ్గర కి వెళ్ళి మొక్కులు చెల్లించుకొని మొక్కుకున్నారు కెసిఆర్ ప్రవేశపెట్టిన ప్రభుత్వ పథకాలు మళ్లీ ప్రజల్లోకి వెళ్లాలని తెలంగాణ రాష్ట్రం బాగుండాలని వారు అన్నారుఈ కార్యక్రమం లొ బి ఆర్ ఎస్ మండల ఉపాధ్యక్షులు మద్దిరాల చిన్న పిచ్చయ్య గ్రామ పెద్దలు బి ఆర్ ఎస్ నాయకులు చిమట పుల్లయ్య రంగిశెట్టి వెంకటేశ్వర్లు నూతల పాటి వీరభద్రం నెక్కడపు సురేష్ పాల్గొన్నారు
సంచలనాత్మక హత్య కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు
Posted On 2026-06-15 16:21:06
Readmore >
కేదార్నాథ్ భక్తులకు శుభవార్త... 9 గంటల ప్రయాణం ఇక 36 నిమిషాల్లో!
Posted On 2026-06-15 13:22:45
Readmore >
నకిలీ "షాదీ ముబారక్" లబ్ధిదారులను సృష్టించి ప్రభుత్వ నిధులను మళ్లించినందుకు ఆరుగురి అరెస్టు
Posted On 2026-06-14 20:18:49
Readmore >