Posted on 2026-06-20 19:10:02
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని నగరంలోని నాందేవ్ వాడ లో గల స్ప్రింగ్ ఫీల్డ్ స్కూల్లో జిల్లా పోటీలను నిర్వహించడం జరిగింది. ఈ పోటీలు సబ్ జూనియర్, జూనియర్ బాల బాలికలు, సీనియర్ స్త్రీ పురుషుల విభాగంలో నిర్వహించడం జరిగింది. జిల్లాలోని వివిధ విద్యాసంస్థల నుండి దాదాపుగా 150 క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ భాగాలలో గెలుపొందిన విద్యార్థిని విద్యార్థులను ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన జిల్లా క్రీడా అధికారి పవన్ కుమార్ , ప్రముఖ న్యాయవాది రాజ్ కుమార్ సుబేదార్ గారు, యోగా గురువు సిద్ధిరాములు, యోగ అసోసియేషన్ అధ్యక్షురాలు కళే ఐశ్వర్య , ఉపాధ్యక్షులు టి. వి. ప్రవీణ్ కుమార్, రజిత , కార్యదర్శి గంగాధర్, కోశాధికారి కమలవాని, అసోసియేషన్ సభ్యులు గాయత్రి, లోహిదాస్, అశోక్, ప్రవీణ్ లు పాల్గొని. విజేతలకు బహుమతులు ప్రధానం చేశారు.
పల్నాడు జిల్లా : అఖిల భారత అయ్యప్ప భక్తుల సంఘం రాష్ట్ర కార్యదర్శిగా కొప్పురావూరి గిరీష్ కుమార్
Posted On 2026-06-22 21:29:25
Readmore >
నకిలీ ట్రక్ చిట్టీలు సృష్టించి ప్రభుత్వ ధాన్యాన్ని మళ్లించిన కేసులో మరో నిందుతుడు అరెస్టు రిమాండ్
Posted On 2026-06-22 21:24:09
Readmore >
ABVP ఈ నెల 23న రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు బంద్ కి పిలుపునిచ్చింది
Posted On 2026-06-22 20:54:00
Readmore >
చిన్నారి సహస్ర ఉన్నత విద్యకు శ్రీమాతా సేవ చారిటబుల్ సంస్థ అండ
Posted On 2026-06-22 20:51:08
Readmore >
సభ్యత్వం లోనే కాదు రక్తదానంలో కూడా ముందంజలో రెడ్ క్రాస్ కామారెడ్డి
Posted On 2026-06-22 20:50:12
Readmore >
అత్యవసర పరిస్థితులలో లో రక్తదానం చేసిన ప్రముఖ వ్యాపార వేత్త చిలా గోపి
Posted On 2026-06-22 20:48:51
Readmore >
జిల్లాలో యూరియా నిల్వలు సమృద్ధిగా ఉన్నాయి – రైతులు ఆందోళన చెందవద్దు : జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్
Posted On 2026-06-22 20:47:06
Readmore >
అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి : బీజేపీ నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-06-22 20:09:38
Readmore >