Posted on 2024-02-25 17:36:28
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా బ్యూరో: షాద్ నగర్ పట్టణంలోని ప్రగతి విద్యాలయం ఉన్నత పాఠశాలలో 2003-04 పదో తరగతి పూర్తి చేసుకున్న పూర్వ విద్యార్థులు రాయికల్ టోల్గేట్ సమీపంలోని పీఎస్ఆర్ రిసార్ట్లో ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు రాధాకృష్ణ, నరేందర్, బాలరాజ్, రఘుమారెడ్డి, నాగేశ్వరరావు, ఇంద్ర, రఫత్ సుల్తానా, ఉమాదేవి, సువర్ణ, అనురాధ మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదిగినప్పుడే విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులకు గుర్తింపు లభిస్తుందన్నారు. ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు చిన్ననాటి జ్ఞాపకాలు నెమరు వేసుకున్నారు. అనంతరం తమకు విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులను శాలువాతో సన్మానించి జ్ఞాపకాల అందజేశారు.. ఈ కార్యక్రమంలో శివ ,హరీశ్వర్ రెడ్డి , పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు
నకిలీ "షాదీ ముబారక్" లబ్ధిదారులను సృష్టించి ప్రభుత్వ నిధులను మళ్లించినందుకు ఆరుగురి అరెస్టు
Posted On 2026-06-14 20:18:49
Readmore >
దుబాయ్-అహ్మదాబాద్ విమానం టాయిలెట్లో రూ.4.26 కోట్ల బంగారం స్వాధీనం
Posted On 2026-06-14 14:08:47
Readmore >
ఘనంగా భీమారం గ్రామ సర్పంచ్ గీత వీరేశం గుప్త జన్మదిన వేడుకలు
Posted On 2026-06-14 13:54:26
Readmore >