Posted on 2024-02-25 17:35:29
ఇన్ఛార్జి మంత్రి శ్రీధర్ బాబు దృష్టికి తీసుకెళ్లిన కేఎల్ఆర్
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా బ్యూరో : పేదలకు నష్టం జరగకుండా ఆక్రమణలను తొలగిస్తామని హెచ్చరించారు మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి.
ఆదివారం జల్ పల్లి మున్సిపాలిటీలో చెరువులను స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు.
మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అనుచర గణం భూకబ్జాలపై జిల్లా ఇన్ఛార్జి మంత్రి శ్రీధర్ బాబు దృష్టికి తీసుకెళ్లారు కేఎల్ఆర్.
త్వరలోనే కలెక్టర్ తో రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేద్దామని మంత్రి శ్రీధర్ బాబు... కేఎల్ఆర్ కు చెప్పారు.
ఇండ్లు లేని పేదలను గుర్తించి స్థలాలు ఇవ్వాలని సంబంధిత అధికారులకు సూచించారు కేఎల్ఆర్.
ఈకార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు దేప భాస్కర్ రెడ్డి సహా జల్ పల్లి మున్సిపాలిటీ నాయకులు పాల్గొన్నారు.
గిరిజన ప్రాంతాల్లో నాణ్యమైన వైద్య సేవలు అందించడం గర్వకారణం : జిల్లా కలెక్టర్ అంకిత్ IAS
Posted On 2026-04-11 16:20:14
Readmore >
అడిక్షన్ కౌన్సిలింగ్ సెంటర్ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ అంకిత్
Posted On 2026-04-11 16:14:19
Readmore >
మహాత్మా జ్యోతిబా పూలె జయంతి ఉత్సవాలలో -టిఎన్జీవోస్ కామారెడ్డి జిల్లా శాఖ
Posted On 2026-04-11 16:12:01
Readmore >
కామారెడ్డి ఎమ్మెల్యే సహకారంతో ఎంజిఎన్ఆర్ ఈజీఎస్ కింద పది లక్షల విలువగల సీసీ రోడ్లు మంజూరు
Posted On 2026-04-11 10:47:57
Readmore >
సిరిసిల్ల కలెక్టరేట్ బైపాస్ రోడ్డులో రూ. 2.81 కోట్లతో కొత్త 33/11 కేవీ సబ్స్టేషన్ మంజూరు
Posted On 2026-04-11 08:51:32
Readmore >