Posted on 2024-09-05 18:23:06
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: ఈరోజు ఉదయం 11 గంటలకు అంబేద్కర్ చౌరస్తా వద్ద మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు బర్కం లక్ష్మీ ఆధ్వర్యంలో ఆసిఫాబాద్ జిల్లాలో గోండు మహిళపై అత్యాచారయత్నం మరియు హత్యాయత్నం చేసిన నిందితుడు షేక్ ముగ్దమ్ ను ఉరిశిక్ష విధించాలని డిమాండ్ చేస్తూ నిరసన చేయడం జరిగింది
ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు నాగుల శ్రీనివాస్ మున్సిపల్ మాజీ చైర్మన్ ఆడేపు రవీందర్ పట్టణ మహిళా మోర్చా అధ్యక్షురాలు పండగ మాధవి గాజుల వేణు బర్కం నవీన్ యాదవ్ గాజుల సదానందం మ్యాన రాంప్రసాద్ రమేష్ చారి చొప్పదండి శ్రీనివాస్ కోడం శ్రీనివాస్ గుడ్ల సురేష్ గాజుల శ్రీనివాస్ కొండ మణికాంత్ శ్రీకాంత్ రెడ్డి మహిళలు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు
లోక్సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు విఫలం.. రాజకీయ దుమారం, ముందున్న మార్గాలపై చర్చ
Posted On 2026-04-18 17:19:19
Readmore >
సర్పంచుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా జంగంపల్లి గ్రామ సర్పంచ్ వాణి వాసు యాదవ్
Posted On 2026-04-18 17:08:15
Readmore >
"అక్షయ తృతీయ" నాడు మాత్రమే నిజరూపంలో దర్శనమిచ్చే "సింహాచలం అప్పన్న" స్వామి
Posted On 2026-04-18 13:51:32
Readmore >