Posted on 2024-09-09 10:49:55
డైలీ భారత్, వేములవాడ: శ్రీ రాజ రాజేశ్వరస్వామి వారి దేవాలయము, వేములవాడ ఆభివృద్ది పనులు ప్రారంభించుటకు గాను శృంగేరి పిఠం వారి ఆజ్ఞ కై శృంగేరి చేరుకున్న ప్రభుత్వ విఫ్, యం.ఎల్.ఏ ఆది శ్రీనివాస్.
తెలంగాణ రాష్ట్ర సి.యం.ఒ కార్యాలయము ఒ.ఎస్.డి శ్రీనివాసులు, దేవస్థానము ఇ.ఒ శ్రీ వినోద్ రెడ్డి, దేవాదాయ శాఖ స్థపతి శ్రీ వల్లీనాయగం, శృంగేరి పిఠం, తెలంగాణ భాధ్యులు శ్రీ రాధాకృష్ణ మరియు దేవస్థానము అధికారులు, అర్చక బృందము.
సంచలనాత్మక హత్య కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు
Posted On 2026-06-15 16:21:06
Readmore >
కేదార్నాథ్ భక్తులకు శుభవార్త... 9 గంటల ప్రయాణం ఇక 36 నిమిషాల్లో!
Posted On 2026-06-15 13:22:45
Readmore >