| Daily భారత్
Logo




వినాయక నవరాత్రి ఉత్సవాలు పాల్గొన్న ఓయూ జేఏసీ చైర్మన్ కొత్తపల్లి తిరుపతి

News

Posted on 2024-09-16 18:06:05

Share: Share


వినాయక నవరాత్రి ఉత్సవాలు పాల్గొన్న ఓయూ జేఏసీ చైర్మన్ కొత్తపల్లి తిరుపతి

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా నాచారం రాఘవేంద్ర నగర్ బజరంగ్ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన గణపతి మండపాన్ని ఓయూ జేఏసీ చైర్మన్ కొత్తపల్లి తిరుపతి దర్శనం చేసుకున్నారు. అనంతరం బజరంగ్ ఫ్రెండ్స్ అసోసియేషన్ నిర్వాహకులు రాజు & ఫ్రెండ్స్,  జేఏసీ చైర్మన్ కొత్తపల్లి తిరుపతి కి శాలువతో  సత్కరించారు.ఈ సందర్భంగా కొత్తపల్లి తిరుపతి మాట్లాడుతూ ప్రజలు ఏ కార్యక్రమం చేసిన ముందుగా గణపతి పూజ తోనే ప్రారంభిస్తారని గుర్తు చేశారు.

ఈ నవరాత్రులు అందరూ భక్తిశ్రద్ధలతో వినాయకుని పూజించి చివరి రోజున గంగమ్మ ఒడిలోకి చేరుస్తారు అన్నారు,తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని వినాయకుని కోరుకున్నారు,

ఈ కార్యక్రమంలో రవి, కుమార్, దినేష్, నరసింహ, జై కుమార్, శ్రీనివాస్, రాజు, ప్రశాంత్, మహేష్, రాజేందర్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

Image 1

రాజన్న ఆలయ గోశాలకు వరిగడ్డి వితరణ

Posted On 2026-04-25 22:35:25

Readmore >
Image 1

పెట్రోల్, డీజిల్ నిల్వలపై ఆందోళన వద్దు : కలెక్టర్ కృతిక శుక్ల

Posted On 2026-04-25 22:28:14

Readmore >
Image 1

కానిస్టేబుల్‌ భార్య, అతడి కుమారుడ్ని కత్తితో పొడిచి చంపిన ప్రియురాలు

Posted On 2026-04-25 21:27:36

Readmore >
Image 1

ఆర్థిక మోసం కేసులో మంగ్లీ పాత్రపై దర్యాప్తు ముమ్మరం

Posted On 2026-04-25 20:38:22

Readmore >
Image 1

మంజుల కలం – ఆకలిపై అక్షర యజ్ఞం

Posted On 2026-04-25 19:28:22

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల జిల్లా : బాల్య వివాహం... అడ్డుకున్న అధికారులు..

Posted On 2026-04-25 17:10:44

Readmore >
Image 1

కవిత "పాంచజన్యం" హామీలు

Posted On 2026-04-25 13:59:56

Readmore >
Image 1

కేసీఆర్ పై కవిత సంచలన వ్యాఖ్యలు

Posted On 2026-04-25 11:37:20

Readmore >
Image 1

తెలంగాణ రాష్ట్ర సేన ( టిఆర్ఎస్ )

Posted On 2026-04-25 11:28:47

Readmore >
Image 1

కలెక్టరేట్ లో కీచకుడు

Posted On 2026-04-25 10:11:42

Readmore >